Children health | ప్రకృతిలోని జీవులన్నిటికీ నీరు అత్యవసరం. మొక్కకు సరిపడా నీళ్లు అందకపోతే, ఎండిపోయి మరణిస్తుంది. అదేవిధంగా పిల్లల విషయంలోనూ నీరు సరైన మోతాదులో అందకపోతే, అతిసారవ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అతిసారవ్�
తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతానికి అన్యాయం చేస్తున�
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్లో అమ్ముతున్నాడు. వినియోగ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు బాగానే అభివృద్ధి చెందాయి. మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని ఇంత మండు టెండల్లో కూడా చెరువుల్లో జలాలు ఉన్నాయి. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు వానకాలమ�
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): యువతరం కలలు కంటున్న తెలంగాణను నిర్మించే సత్తా ఉన్న నాయకుడు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని యువ ఆవిష్కర్తలు పాహీ అగర్వాల్, వేదాంత్నాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద�
Sliver Charged Water | వెనుకటి రోజుల్లో రాగి, కంచు పాత్రల్లో భోంచేసేవారు. రాగి చెంబులో నీళ్లు తాగేవారు. ఆహారం, పానీయాలు ఆ పాత్రలోని లోహశక్తిని సంగ్రహిస్తాయని తరాల నమ్మకం. అలానే, వెండి గ్లాసులో నీరు తాగడం కూడా ఆరోగ్యకరమ�
అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమ�
చందమామ భూమి నుంచి నీటిని దొంగిలించాడు. అవును. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాళ్లు భూమిపై నుంచి చంద్రుడు దొంగిలించిన నీటివేనని చెప్తున్నారు
రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభ�
నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల నేపథ్యంలో విదేశీ తరహాలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎస్టీపీల వైపు జలమండలి మొగ్గు చూపింది. తక్కువ స్థలంలో మురుగు శుద్ధి ప్�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
జలమే జీవం..జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేడ్చల్ మండలం గ�
Drinking Water | మంచినీళ్లు తాగితే మంచిదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎండాకాలం తగినంత నీరు అందకపోతే… శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ‘పుష్కలంగా నీరు తాగడానికి, గుండె జబ్�