Drinking Water | మంచి నీళ్లు ఎంత తాగితే అంత మంచిదనీ దానివల్ల చాలా అనారోగ్యాల నుంచి బయటపడవచ్చనీ మనకు తెలుసు. కానీ, మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్హైడ్రేషన్ వల్ల శరీరం రకరకా
మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం,
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
వేసవిలో అంతరాయం లేకుండా గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీ సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్�
ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �
Children health | ప్రకృతిలోని జీవులన్నిటికీ నీరు అత్యవసరం. మొక్కకు సరిపడా నీళ్లు అందకపోతే, ఎండిపోయి మరణిస్తుంది. అదేవిధంగా పిల్లల విషయంలోనూ నీరు సరైన మోతాదులో అందకపోతే, అతిసారవ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అతిసారవ్�
తెలంగాణపై ప్రేమ ఉంటే కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా.. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతానికి అన్యాయం చేస్తున�
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్లో అమ్ముతున్నాడు. వినియోగ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు బాగానే అభివృద్ధి చెందాయి. మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని ఇంత మండు టెండల్లో కూడా చెరువుల్లో జలాలు ఉన్నాయి. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు వానకాలమ�
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): యువతరం కలలు కంటున్న తెలంగాణను నిర్మించే సత్తా ఉన్న నాయకుడు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని యువ ఆవిష్కర్తలు పాహీ అగర్వాల్, వేదాంత్నాథ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద�
Sliver Charged Water | వెనుకటి రోజుల్లో రాగి, కంచు పాత్రల్లో భోంచేసేవారు. రాగి చెంబులో నీళ్లు తాగేవారు. ఆహారం, పానీయాలు ఆ పాత్రలోని లోహశక్తిని సంగ్రహిస్తాయని తరాల నమ్మకం. అలానే, వెండి గ్లాసులో నీరు తాగడం కూడా ఆరోగ్యకరమ�
అది ఢిల్లీ. దేశానికి రాజధాని. అక్కడ రెండు ప్రభుత్వాలు కొలువుదీరి ఉంటాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం.. మరొకటి కేంద్రం. అలాంటి ఢిల్లీలో ఇప్పటికే విద్యుత్తు సంక్షోభం నెలకొనగా.. తాజాగా నీటి సంక్షోభం తలెత్తింది. యమ�
చందమామ భూమి నుంచి నీటిని దొంగిలించాడు. అవును. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాళ్లు భూమిపై నుంచి చంద్రుడు దొంగిలించిన నీటివేనని చెప్తున్నారు
రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభ�