యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ
ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�
ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ జిల్లాలో ఉన్న ఇసాన్ నదిలో ఓ పెద్ద రాయి నీటిపై తేలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ రాయిపై హిందీలో ‘రామ్' అని రాసి ఉన్నది. జూలై 30న చేపల వేటకు వెళ్లిన
గురువారం నాగార్జునసాగర్ హిల్కాలనీ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమ కాల్వ ప్రారం భం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పూజలు నిర్వహించి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో చేయించిన పని విమర్శలకు దారితీస్తున్నది. వర్షంతో జిల్లాలోని ఓ పాఠశాల కాంపౌండ్లో బుధవారం నీరు చేరింది. దీంతో బడిలోనికి వచ్చేందుకు ట�
ఏ చెరువు చూసినా నిండుగా జలాలతో తొణికిసలాడుతున్నది. ఏ తటాకం అలుగు చూసినా మత్తడి దుంకుతున్నది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో సాగునీట�
కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ మరో 30 లక్షల ఎకరాలకు నూతనంగా సాగు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. నిజాంసాగర�
సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండిన పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారని రవాణా శాఖ మంత్రి పువ్వా
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
ఎల్ఎండీ టూ మైలారం రిజర్వాయర్ తిమ్మాపూర్ రూరల్, జూలై 20: ఇటీవల కురిసిన భారీవర్షాలతో ఎల్ఎండీ నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో అధికారులు వానకాలం సీజన్కు ముందే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చ�
పోచారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ ప్రతిక్షణం శ్రమిస్తున్నారని తెలిపారు. సోమవా
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�