ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్స�
కరీంనగర్;ఓ వైపు ఎండలు మండుతున్నా వ్యవసాయానికి సాగునీరు మాత్రం ఆగడం లేదు. కరీంనగర్ లోయర్ మానేరు నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు వెళ్లే కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తున్నది. ఒకప్పుడు �
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు �
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర
నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్గా నిర్వహించారు
తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధుల�
కాళేశ్వర గంగ తరలివస్తున్నది. మెట్టను తడిపేందుకు పరవళ్లు తొక్కుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్కు ఆదివారం గోదావరి జలాలు చేరుకొన్నాయి. మల్లన్న సాగర్ �
వెయ్యి ఏండ్ల కింద దక్కన్ పీఠభూమిలో ఎగసిపడిన సామాజిక కెరటం బసవేశ్వరుడు. అది కర్ణాటక ప్రాంతం కావడంతో దానికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతమంతా ఆ చైతన్య ఒరవడి పరంపర కొనసాగింది. సరిగ్గా వెయ్యి ఏండ్ల తర్వాత అదే ప్రాం�
ఇప్పుడంటే చాలా మంది ఫ్రిజ్లలోని చల్లని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు కేవలం మట్టికుండల్లోని నీటిని మాత్రమే తాగేవారు. నిజానికి ఆ నీరే మనకు ఆరోగ్యకరం. మట్టికుండల్లోని చ�