జిల్లాలో సాగునీటికి కష్టంగా మారింది. బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొలాలకు నీరందే పరిస్థితి లేదు. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.
నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన వరంగల్ 14వ డివిజన్ బాలాజీనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లోని సంతోష్నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పను�
మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో నీటికి కటకట ఏర్పడింది. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో మంజర డ్యామ్లో నీటి నిల్వ శాతం దాని సామర్థ్యంలో 20 శాతానికి పడిపోయింది.
CM KCR | రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం.. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే నీళ్లు వచ్చేటట్టు, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు సాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు సాగుతున్నది. ఈక్రమంలో ప్రా జెక్ట్ల నిర్మాణంతోపాటు చెరువులను పునరుద్ధరించి, కుంటల్లోని కంప చె�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన పలు పారిశ్రామికవాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతులమీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికార యంత్రా
Talasani Srinivas Yadav | రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అమెరికాతో పోటీ పడుతుంద�
Hyderabad | సింగూరు నుంచి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టేందుకు ఈ నెల 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8వ తేదీ మంగళవ�
రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో అడవిలోని మూగజీవాల దప్పిక తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అటవీ విస్తీర్ణం పెంచేందుకు నాటిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
పైర్లకు వేపపూత యూరియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నా యి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరియా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూ త యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార