వేసవి దృష్ట్యా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి పాలక, అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నది. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు ప్రతి గడపకూ నీరందించడానికి ప్ర�
సంప్లో మోటర్ పనిచేయకపోవడంతో బకెట్తో నీళ్లు తోడుకునేందుకు వెళ్లిన యువకుడితో పాటు అతడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చ
Hyderabad | సిద్దిపేట జిల్లా కుకునూర్ వద్ద రైల్వే శాఖ నూతనంగా ట్రాక్లైన్ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి తొలి విడత ప�
దక్కన్ మాల్లో అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో.. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శేరిలింగంపల్లి జోన్లో ముందస్తు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అగ్ని ప్రమాద నివారణ పరికాలు, తగు జాగ్రత్తలు తీసుకోవటంలో వ�
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి పో తున్నాయి. కోట్లాది రూపాయలతో కార్పొరేట్ స్థాయి రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధి చేసిన పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్�
గ్రేటర్ కార్పొరేషన్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె అధికారులతో సమీక్షి
Hyderabad | హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సర
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వాటర్ట్యాంక్లో ప్రమాదశావత్తు పారిశుధ్య కార్మికుడు పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, బంధువుల కథనం ప్రకారం.. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న చిర్ర�
హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి, సీవరేజ్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి రా�
హైదరాబాద్కు మంచినీటిని సరఫరా చేస్తున్న పటాన్చెరువు నుంచి హైదర్గూడ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు వాటర్ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టింది. ఈ పనులు ఆర్సీపురంలోని �
హైదరాబాద్ : వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దని మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలి. నీటిని �
చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం న�