ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు.
జిల్లా ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడొద్దని, సరఫరాలో నిర్వహణ లోపాలు, ఆటంకాలు లేకుండా చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్
నగర శివారు ప్రాంతాల్లో గండిపేట, కోకాపేట, పుప్పాల్గూడ చుట్టు పక్కల నివాసముండే ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునికంగా వర్టికల్ (నిలువు) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిం�
గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లే
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్ప�
ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది.
ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్జోన్లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది.
వీధి కుళాయిల దగ్గర మహిళలు నిలబడి తలపడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. చిలుకూరు మండల వ్యాప్తంగా తాగు నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో బోర్లు, బావులు ఎండిపోయి కరువుతాండవిస్తున్నది.
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చిన్న చిన్న మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం పాఠశాలలకు ఎమర్జెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ను అందుబాటులో ఉంచనున్నది.
గడిచిన పది రోజులుగా తాగునీరు ఇవ్వకుంటే ఎలా అని ఖమ్మం 25వ డివిజన్ మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని గుర్తుచేశారు. నల్లాల ద్వారా తాగునీళ్లు అందించాలని ప్రభుత్వానికి, అధికారులక
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం కాండూట్ (నీటి కాలువ)కు హకీంపేట్ ఎంఈఎస్ వద్ద ఏర్పడిన భారీ నీటి లీకేజీని అరికట్టడానికి శనివారం ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు 18 గంట�
: కాంగ్రెస్ పాలనలో సాగు నీటితోపాటు తాగునీటికి కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపొవడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గట్టు మండలంలోని ఆలూరులో మిషన్భగీరథ తాగునీరు అం దక ప్రజలు �
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటి సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు భారీ నీటి లీకేజీ ఏర్పడింది.