మంచిర్యాల పట్టణ ప్రజలు తాగునీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. నిత్యం ఎక్కడో ఒకచోట పైపులైన్లు పగిలిపోవడం, హుటాహుటిన వాటికి మరమ్మతులు చేయడం సర్వ సాధారణమైంది. మరమ్మతులు జరుగుతున్న రోజుల్లో ఆయా ప్రాంతాలకు
జలమండలి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ 8, 15 పరిధిలోని లింగంపల్లి, పటాన్చెరు, ఈఎస్ఐ కమాన్ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు శుక్రవారం �
బుక్ చేసిన 24 గంటల్లోనే ట్యాంకర్ను డెలివరీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను జలమండలి వినియోగించిందన�
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా ప్రక్రియ సజావుగా సాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత నీటి నిల్వలు తగ్గితే రెండో దశ పంపింగ్ చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తా�
ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్యాంకర్ మేనేజ్మెంట్పై గురువారం ఆయన జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించ
దుమ్ముగూడెం, చర్ల మండలాల రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయాక స్పందించారు అధికారులు. గోదావరిపై దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నిల్వ ఉండే నీటి ఆధారంతో ఆ ప్రాంత ఎగువన సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు వరిసాగు చేస్
నగర శివారులోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలను శనివారం జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సందర్శించారు. రెండు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు.
జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యలతో గ్రేటర్లోని సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. తొందరలోనే ట్యాంకర్ డెలివరీ సమయాన్ని 12గం�
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ (ఎన్టీఆర్) కాల్వ వట్టిపోయింది. ప్రతి వేసవిలో నీటి సరఫరా నిలిపివేసినా అక్కడక్కడా నీళ్లు కనిపించేవి. కానీ ఈ సారి మాత్రం చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఎండల నేపథ్యం
గ్రేటర్లో రోజురోజుకు పెరుగుతున్న తాగునీటి డిమాండ్ను అధిగమించేందుకు జలమండలి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. మండుతున్న ఎండలు ఒకవైపు.. అడుగంటి భూగర్భ జలాలతో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడ