మేడ్చల్ జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 34 గ్రామ పంచాయితీలలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తుగా చర్యలు తీసుకుని నివారణకు ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. అయితే నీటి ఎద్�
వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో మంగళవారం సాగర్-హైదరాబాద్ రోడ్డుపై ఖాళీ బిందె�
వరి పంటను కాపాడుకునేందుకు నీళ్ల కోసం రైతులకు రోడ్డెక్కారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లిస్తామని చెప్పిన పాలకులు విఫలమవడంతో వారం వారం ఆందోళనకు దిగాల్సిన దుస్థితి దాపురించింది.
నీటి మరమ్మతు పనుల వల్ల వచ్చే సోమవారం, మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోనుంది. గ్రేటర్ హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్
గతేడాది మాదిరిగానే భూగర్భ జలా లు అడుగంటడంతో ట్యాంకర్లు పెరిగే అవకావం ఉందని, దానికి అనుగుణంగా ట్యాంక ర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సూచించార�
హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా తాగు నీటి సరఫరా స్కీమ్ ఫేజ్-1లో కలబ్గూర్ నుంచి లింగంపల్లి వరకు పీఎస్సీ, ఎంఎస్ పైపులైన్కు ఏర్పడ్డ లీకేజీలకు 5 ప్రాంతాల్లో మరమ్మత్తులు పూర్తి అయ్యా�
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించాలన్న ఆలోచనతోనే అమృత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ తెలిపారు. స్థానిక ఫిల్టర్బెడ్లో 147 కోట్ల వ్యయంతో చేపట�
అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం జరిగింది.
ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన ఆ ఊరిలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా మరో 120 మందికి పైగా అస్వస్థతకు గురికావడం స్థానికంగా విషాదం నింపింది. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫర�