హైదరాబాద్ : తాగునీటి సరఫరా(Water supply), ధాన్యం కొనుగోళ్లపై(Grain purchases) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మధ్యాహ్నం 2 గంటలకు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్షించనున్నారు (Review). ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమావేశంలో చర్చిస్తారు. అలాగే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చిస్తారు.