ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వరి ధాన్యంలో సీఏ చేతి వాటం ప్రదర్శించింది. దీంతో 109 క్వింటాళ్ల వరి ధాన్యం మాయమైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన గ్ర
ధాన్యం కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, అందులో కాంగ్రెస్ నాయకులదే ప్రధాన పాత్ర అని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు.
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా షురూ కాగా.. అప్పటి నుంచి అన్నదాత అవస్థలు పడుతూనే ఉన్నాడు. కొనుగోలు కేంద్రా
రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగో�
సన్న వడ్లకు బోనస్ డబ్బులు జమ కావడం లేదు. ఒక్క గింజకు కూడా బోనస్ వర్తించడం లేదు. ధాన్యం సేకరించడమే గగనం అనే స్థాయిలో పరిస్థితి దాపురించడంతో బోనస్ కోసం రైతులు విసిగి వేసాగిపోతున్నారు. అన్ని రకాల పంటలకు క
వడ్ల కొనుగోళ్లలో అవినీతి జరిగింది నిజం కాదా..? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఏ గ్రేడ్కు బదులు బీ గ్రేడ్ రకంలో వరి ధాన్యం కొనుగోలు చేసింది వాస్తవం కాదా..?
రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న దోపిడీ, అన్యాయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన మంత్రి కా
వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మండలంలోని అన్నారం గ్రామంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పూర్తయి వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పక్కనబెట్టి, కేవ�
ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలోని రైతులు సన్నరకం వడ్ల్లు అధిక మొత్తంలో సాగుచేయడంతో ఆ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసి మర అడించి బియ్యాన్ని సరఫరా చ�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజ యం సాధించి అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం, జాన్పాక గ్రామాల్లో ఆదివారం న�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అధ్వానంగా మారింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లను నిలిపేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఇప్పటివరకు యాభై శాతం కూడా
ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతుండడంతో విసిగిపోయిన రైతులు శుక్రవారం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వానకాలం సమీపించి�
‘రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బంది ప డుతున్నరు.. అయినా అన్నదాతల కష్టాలు సీఎం రేవంత్రెడ్డికి పట్టవు.. వడ్లను కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికై�