ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల�
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు వెల్లడించారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి,
యాసంగిలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మూడో రోజైన బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణ జరిగింది. హనుమకొండ సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఆ శాఖ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ నేతృ�
వానకాలం ధాన్యం కొనుగోళ్లలో కోతలు తప్పవా? రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదా? అంటే ఔను అనే అంటున్నాయి సివిల్సప్లయ్ వర్గాలు. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లలో భారీ కోత పెడుతున్నట్టు తెలిస
ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా ఐదు కోట్ల పద్దెనిమిది వేల రూపాయలు మహిళా సంఘాలకు రాష్ట్ర సర్కారు బాకీ పడింది. నాలుగు సీజన్ల నుంచి ధాన్యం కొనుగోళ్ల కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంల
యాసంగి కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదు. సన్నాలు సాగు చేసిన రైతులకు క�