మార్కెటింగ్ శాఖ ఏండ్లుగా ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన పరికరాల కొనుగోలుకు సంబంధించిన బిల్లులు చెల్లించడంలేదు. ఏటా సివిల్ సప్లయ్ నుంచి 1% కమీషన్ వస్తున్నప్పటికీ, ఆ నిధులను విడుదల చేసేందుకు ససేమిరా అంటు�
వానకాలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతంత మాత్రంగానే జరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభించలేదు. అక్కడక్కడా కొనుగోళ్లు జరుగుతున్నా ధాన్యాన్ని మిల్లింగ్ చేస�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ధనసరి సీతక్క పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దరిమిలా రామారెడ్డిలో రైతుల అడ్డగంతపై సీతక్క తీవ్ర స్థాయిలో అసహనం
Paddy Procure | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొండంత లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం కొన్నది మాత్రం పిసరంతే. తేమ, తాలు, రంగుమారిందంటూ కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు రోజుల తరబడి కేంద్రాల్లోన
వడ్లకు ఇస్తున్న బోనస్పై రైతులకు నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికితోడు గత రబీలో రైతులకు బోనస్ అందలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కూడా వరిధాన్యాన్ని ఇక్కడ అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు. �
ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం, మక్కజొన్న, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగే�
ధాన్యం తూకం వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్లో రైతులు ఆందోళనకు దిగా రు. నర్సింగాపూర్ రైతులు పది రోజులుగా ధా న్యం ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో ఎండిన ధాన
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల�
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు వెల్లడించారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి,