సకాలంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చే�
యాసంగి ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై వచ్చే నెల 9 లేదా 10వ తేదీన ముగ్గురు మంత్రుల బృందం సమీక్షించనున్నట్టు తెలిసింది. మంత్రులు హరీశ్ర�
వనపర్తి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది.జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే 2.44 లక్షల మెట్రిక్ టన్నుల�
ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వేల 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2473 మంది రైతుల ఖాతాల్లో రూ.22.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.
వరి పంట పండింది.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. వచ్చిన వడ్లను వచ్చినట్లు రాష్ట్ర సర్కారు వేగంగా కొంటున్నది. వెంట వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది.
ధాన్యపు రాశులు ఖాళీ అవుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధనాధన్ వడ్ల కాంటా జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ-గ్రేడ్ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున ధాన్య�
రైతన్నకు తోడుగా, పేదలకు అండగా నిలుస్తున్నది రాష్ట్ర పౌరసరఫరాలశాఖ. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, పేదల ఆకలి తీర్చేందుకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్