హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లలో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు వెల్లడించారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి,
యాసంగిలో ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై మూడో రోజైన బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణ జరిగింది. హనుమకొండ సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఆ శాఖ హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ నేతృ�
వానకాలం ధాన్యం కొనుగోళ్లలో కోతలు తప్పవా? రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదా? అంటే ఔను అనే అంటున్నాయి సివిల్సప్లయ్ వర్గాలు. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లలో భారీ కోత పెడుతున్నట్టు తెలిస
ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా ఐదు కోట్ల పద్దెనిమిది వేల రూపాయలు మహిళా సంఘాలకు రాష్ట్ర సర్కారు బాకీ పడింది. నాలుగు సీజన్ల నుంచి ధాన్యం కొనుగోళ్ల కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్ సప్లయ్ విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. జిల్లాలోని పలు చోట్ల అవకతవకలు జరిగాయనే వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగింది. సోమవారం వలిగొండ మండలం సంగెంల
యాసంగి కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదు. సన్నాలు సాగు చేసిన రైతులకు క�
సన్న వడ్ల బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రైతులకు రూ. 1.62 కోట్ల బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా బోనస్ డబ్బ
మండలంలోని పులికల్ ఐకేపీ ధాన్యం కేంద్రానికి ఏపీలో ని కర్నూల్ జిల్లా, నందవరం మం డలం, నాగల్దిన్నె నుంచి ఓ రైతు ధా న్యం తరలించారు. బుధవారం నాగల్దిన్నెకు చెందిన ఓ రైతు దాదాపు 35 క్విం టాళ్ల ధాన్యంను ట్రాక్టర
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలియజే