రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, రైతుల పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహి�
తాము చస్తేనే ధాన్యం కొంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు గురువారం హత్నూర తహసీల్ కార్యాలయం ఎదుట నర్సాపూర్-జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మరోవైపు మిల్లర్లు వేధిస్తుండటంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా కొను�
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ నెల రోజులైనా ధాన్యాన్ని తరలించడకపోవడంతో ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ చౌరస్తా-వట్పల్లి రహదారిపై తడిపిన ధాన్యంతో గురు�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది
తరుగు పేరిట ధాన్యం దోపిడీకి పాల్పడుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు మా కొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో బుధవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామం�
ధాన్యం కొనుగోలు చేసి తమ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంట�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు భగ్గుమన్నారు. బుధవారం ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంద�
ధాన్యం తూకం ప్రారంభం కాకముందు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలిచ్చామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చెప్పి అమెరికా పోయి�
కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభు�
మంత్రులు, అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతున్నదని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చ�
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాల్లో ఇంకా పెద్ద మొత్తం లో ధాన్యం ఉందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని అశ్వరావుపల�
వానకాలం వచ్చినా రైతుల వడ్లు కాంటాలు పెట్టారా.. అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే లో ధాన్యం కొనుగ�
జిల్లాలో మరో నెలరోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిర్వాకం వల్లే కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యమవుతున్నది. ముందు నుంచి ఈ యాసంగికి గోదాంల కొరత ఉన�