కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
రైతే రాజు.. రైతు బాగున్నప్పుడే రాష్ట్రం, దేశం కూడా మంచిగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. కానీ, రైతు సమస్యల్లో ఉంటే వారిని పట్టించుకోవడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో వరి
‘ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో వరుస వర్షాలకు నీళ్లపాలైపోతున్నదని, రైతులు కన్నీటి పర్యంతమవుతున్
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి మొలకలు రాగా.. కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కిన ఘటన బుధవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో నెలకొన్నది. అయినాపూర్ గ్రామ పెద్ద చెర
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులైనా లారీలు రావడం లేదనే సాకుతో కాంటా వేయకపోవడంతో రైతులు తీవ�
రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నది. అయినప్పటికీ రైతుల గోస పట్టించుకునేవారే లేరు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ.. తెరవెనుక మాయాజాలం భారీగానే జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకు
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలని, వెంటవెంటే కొనాలని పొత్తూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. పెద్దసంఖ్యలో గ్రామ జంక్షన్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. తూకంలో జాప్యం చేస్తున్నారని, జోకిన వడ్లను తీసుక�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రాల నిర్వాహకుల అనేక కొర్రీలు.. హమాలీలు, లారీల కొరత ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర అడ్డంకిగా మారి.. కేంద్రాల వద్దే అన్నద
ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై హల�