ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించి అమ్ము కుందామన్న సర్కారు కొంటలేదని రైతు గుండె బరువెక్కి ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని తినాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ మంత్రి శ�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మార్కెట్ సమీప మంథని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ప్
‘రోహిణీ’ వచ్చేసింది.. సోమవారం నుంచే కార్తె మొదలవుతున్నది.. వానకాలం సాగును ప్రారంభించేందుకు ఇది మంచిరోజని, ఇప్పుడు ఎవుసం ప్రారంభిస్తే రాబడి మంచిగా వస్తుందని రైతులు భావిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్ణమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం చిట్యాల సమీపంలోని మార్కెట్యా�
ధాన్యం కొనుగోళ్ల వేళ పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందాకు తెరలేచింది. ఇక్కడి పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుండగా.. మహారాష్ట్రలో తక్కువ ధరకు వడ్లను కొని ఇక్కడక�
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు ధాన్యం బస్తాలు మీద పడడంతో గాయపడిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దూరు ప�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను చూసి దుఃఖిస్తున్నాడని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆవేదన చెందారు. రోజుల తరబడి వడ్లను �
తాండూరు నియోజకవర్గంలో ధాన్యం పండించిన అన్నదాత గోస వర్ణనాతీతంగా మారింది. హమాలీలు, లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులు ధాన్యాన్ని కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చ
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో రైతులు అరి గోస పడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన చెందారు. ఇది రైతు సర్కారు కాదని, రైతులను దోపిడీ చేస్తున్న, రైతు నోట్లో మట్టికొడ�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు తరుగు పేరిట దోచుకుంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. శుక్రవారం టేక్మాల్�
కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వెంటనే కొనాలని రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగరం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికల్ మండల కేంద్రంలోని ఉప్పుమడుగు శివారులోని ప్రధాన రహదారిపై ధ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో వడ్ల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం నల్లవాగు- సిర్గాపూర్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలు గంటపాటు నిలిచిపోయాయి. వడ్లు కాంటా