కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులవుతున్నా కొనే దిక్కులేదు. ఒక వేళ కాంటా పెట్టినా తరలించేందుకు లారీలు వస్తలేవు. అతికష్టం మీద గోదాము, మ�
ఖమ్మం జిల్లా పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యానికి మిల్లర్లు తరుగు తీస్తున్నారన్న విషయాన్ని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్గా తీసుకున్నారు. తరుగు, అదనపు �
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లను కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట క్లస్టర్ పరి�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 15 నుంచి నెల రోజులవుతున్నా వడ్ల కాంటా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రం వద్దే పడ�
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని చౌరస్తా వద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పెద్దఎత్
సుజాతనగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాట�
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. పక్షంరోజులుగా మార్కెట్ యార్డుల్లో మగ్గుతున్నా వివిధ కారణాల సాకుతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని రైతులు ప్రశ్నల వ�
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజులు కావస్తున్నా కొనుగోలును ఎందుకు వేగవంతం చేయడంలేదని, అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం సబబు కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్
రైతులు పండించిన వడ్లు, జొన్నలు,మక్కలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లు వేగవంతం చేయాలని నారామయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుత�
నత్తనడకన వడ్ల కొనుగోళ్లు జరుగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లు తెచ్చి నెలరోజులవుతున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటా కావడం లేదు. రోజుల తరబడి రైతులు పడిగాపులు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంది లేకుంట పంటలు సాగు చేసి, దర్జాగా బతికిన రైతాంగం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నది. వడ్లు కొనకుండా ఏదో ఒక మెలిక పెడుతూ ముప్ప
అన్నదాతలను ఆగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని క�