ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐవోసీ సమావేశ �
అధికార యంత్రాంగం ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 4న రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నార
వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో మిల్లర్లు ఎలాంటి కటింగ్లు పెట్టవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి ఐకేపీ కేంద్రం వద్ద రైతులతో కలిసి బీఆర్
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకు�
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల గోస తీరడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లుగా ఆయా కేంద్రాల్లో కొలువైన సమస్యలను బట్టి అర్థమవుతుంది. జిల్లా అధికారయంత్రాంగం ఒకవైపు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరోవైపు పలు కేంద్�
ఐదు వరి సీజన్లకు సంబంధించిన కమీషన్ రెండేళ్లుగా పెండింగ్ పడింది. పీఏసీసీఎస్లు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా వనపర్తి జిల్లాలో ప్రతి ఏటా వానకాలం, యాసంగికి సంబంధించి రెండు సీజన్లు వరి కొనుగోళ్లు జరగడం సహజమే.
ధాన్యం కాంటా కావడం లేదని రైతులు మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామంలో రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కాంగ్రెస్కు ఓటు ఓయడమే రైతులు చేస
పంట పండించడమే పాపమైందనట్లుగా రైతులు భరింపరాని శోకం అనుభవిస్తున్నారు. చేతికొచ్చి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రోజులు, వారాలు, నెలలు దాటిపోయింది.. అయినా కొనే దిక్కులేక అక్కడే పడిగాపులు కాస్తున్�
తాను తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదంటూ గుళికలు మింగి రైతు ఆత్మహత్యకు యత్నంచిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా
కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర
ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు అండగా ఉంటామని, వారికి కష్టం వస్తే వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఆయన సదాశివనగర్ మండలంలోని అడ్లూ�
వరిధాన్యం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిలువుదోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ మార్క్ పాలన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మక్క ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపు�
ఆ రైతు పేరు కుమ్మరి తి రుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోత కోయగా.. మొత్తం 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మురిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. ప�