పంట అమ్ముకునేందుకు అన్నదాతలు రోడ్డ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధా�
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక�
నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి, ధాన్యం �
ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ రైతులు సోమవారం మెదక్-బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విష
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కొమిరె రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, రైతులు మా�
‘రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్షకులు తమ కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు కనబడడం లేదు. వారాలు గడుస్తున్నా కల్లాల్లోని ధాన్యం అంగుళం కూడా కదలడం �
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక
నెల రోజులు కావస్తున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎస్సీ కాలనీ శివారులోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కాంటా చేయడం లేదని, వర్షం వస్తే తమ ప�
రైతులు వరిధాన్యం కాంటా వేశాక అధికారులే బాధ్యత వహించాలని, రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారుల తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి �
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. హమాలీ (తూకం వేయడం, సంచులు కుట్టడం, తూకం వేసిన ధాన్యం లారీలకు ఎత్తడం)పేరిట క్వింటాకు రైతుల నుంచి రూ.50 వసూ�
ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుచోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మార్కెట్లు,
‘సార్ వారం రోజుల నుంచి ధాన్యం కొంటలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన వడ్లు ఎండకు ఎండుతున్నయి.. వానకు తడుస్తూ మొలకొస్తున్నయ్.. బాంచెన్ కాల్మొక్తా.. జర వడ్లు కొనండి సార్' అని రైతులు పోలీసు అధికారి కాళ్