ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడాలని, వెంటవెంటే కొనాలని పొత్తూర్ గ్రామ రైతులు రోడ్డెక్కారు. పెద్దసంఖ్యలో గ్రామ జంక్షన్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. తూకంలో జాప్యం చేస్తున్నారని, జోకిన వడ్లను తీసుక�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్రాల నిర్వాహకుల అనేక కొర్రీలు.. హమాలీలు, లారీల కొరత ధాన్యం కొనుగోళ్లకు తీవ్ర అడ్డంకిగా మారి.. కేంద్రాల వద్దే అన్నద
ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై హల�
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టకపోవడంతో కడుపుమండిన అన్నదాతలు రోడ్డెక్కారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతుకూ ప్రభుత్వ మద్దతు �
ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుంటాలలో భూభారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన రెవెన్య
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్�
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
అకాల వర్షాలతో ఏటూరునాగారం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తడంతో రైతులు తిరగబోస్తూ ఆరబె ట్టుకుంటున్నారు. నింపిన ధాన్యం బస్తాలు నీటిలో కొంత మేరకు మునక పట్టడంతో వాటిని సైతం తిరగల వేస్తున్నా�
గత సంవత్సరం కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్గా రూ.1200 కోట్లు ఇచ్చామని, ఇంకా ఇవ్వాల్సి ఉందని, తప్పనిసరిగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని చక్రియాల�
ధాన్యం కొనే దిక్కులేక అన్నదాతలు అవస్థలు పడుతున్న వేళ అందాల పోటీలు అవసరమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందా ల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై చూపకపోవడం సిగ్గుచేటన�
జిల్లాలోని ధాన్యం కొనుగోళ్ల విక్రయాల్లో దళారులదే పైచేయిగా మారింది. వారు రైతుల నుంచి తక్కువ ధరకు కొంటూ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట దళారుల పాలు కా కుండా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ఏ ర్పాటుకు శ్రీకారం చు ట్టింది. దీంతో మధ్యవర్తులను నమ్ముకోకుండా నేరుగా సెంటర్లకు ప�