చండీఘడ్ : విద్యుత్ ఉద్యోగుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా.. చండీఘడ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 36 గంటల పాటు కరెంట్ సరఫరాతో పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సోమవారం సాయంత్రం న�
ముషీరాబాద్ : నియోజకవర్గంలోని బస్తీల్లో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైపులైన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని హ�
Renigunta Airport | రేణిగుంట ఎయిర్పోర్టు మేనేజర్కు, తిరుపతి డిప్యూటీ మేయర్కు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం నీటి సరఫరా నిలిపివేసే దాకా తీసుకొచ్చింది. దీంతో ఎయిర్పోర్టు సిబ్బందితో పాటు, రెసిడెన్షియల్ క్వ
బంజారాహిల్స్ : కాలనీలు, బస్తీల సమగ్రమైన అభివృద్దే లక్ష్యంగా అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శ్రీనగర్ కాలనీలో రూ.11లక్షలతో చేపట్టిన మంచినీటి పైప�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్ : మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షిస్తూ సక్రమంగా నీటిని సరఫరా చేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల
పరిగి : రైతులకు మార్కెట్యార్డులో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు మార్కెట్ కమిటీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచి�
హైదరాబాద్ : మఏ 27, 28 తేదీల్లో నగరంలోని మియాపూర్, దాని పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సివరేజీ బోర్డు ప్రకారం మియాపూర్లో నూతన మురుగునీట�
వేసవి కాలం.. మూగ జీవాల గొంతెండుతోంది ఆపద కాలంలో దాహం తీర్చేందుకు వినూత్న ప్రయత్నం శునకాలు, పక్షులు, ఇతర చిరుప్రాణుల కోసం నీటి తొట్ల ఏర్పాటు అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీవాసుల ఆదర్శనీయమైన ఆలోచన అరుణాచల శ�
24గంటల పాటు పలు ప్రాంతాల్లో అంతరాయం జలమండలి ఎండీ దానకిశోర్ కృష్ణా ఫేజ్-1, 1200 ఎంఎం డయా మెయిన్లైన్ జంక్షన్కు సంబంధించిన పైపులైన్ విస్తరణ పనులను చేపడుతున్న కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫ
మండుటెండల్లోనూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గత నెలలో రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్కు గోదావరి
వెస్ట్ జోన్ పరిధిలో తొలి సోలార్ ఆధారిత నర్సరీ సౌరశక్తితోనే నీటి సరఫరా నగరంలో ఇదే ప్రథమం…. మియాపూర్ , మార్చి 5: సహజ వనరులను ఎంత చక్కగా వాడుకుంటే అంత అద్భుతాలు స్పష్టించవచ్చు. ఆర్థికంగా కూడా మేలే.  
హైదరాబాద్ : కృష్ణా తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనుల కారణంగా నగరంలో నేడు (బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.&nbs