Water Release |ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్క్రాం కోసం అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
Singuru project | బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు(Singuru project) నుంచి నీటి పారుదలశాఖ అధికారులు(Irrigation officials) మంగళవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల(Release of water) చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్ నుంచి గురువారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బరాజ్లోని 6వ బ్లాక్లో ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతుండగా అన్నారం బరాజ్ నుంచి నీరు విడుదల �
‘పంటకందని జలం.. నెర్రెలిచ్చిన పొలం’ శీర్షికన ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కాల్వ పనులు పూర్తి చేసి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మంగళవారం నీటిని విడుదల �
సాగర్ జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున నీటి విడుదల చేసే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
Singuru project | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు(Singuru project) నుంచి మంజీరా బ్యారేజీ(Manjira barrage)కి నీటిని(water) అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకంతో కడెం ఆయకట్టు చివరి భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం తానిమడుగు సమీపంలో డెలివరీ పాయింట్ వద్ద మంచ�
యాసంగిలో ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే అందే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష�
కృష్ణా బేసిన్లో ఈసారి సరైన వర్షాలు లేవు. దీంతో తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఈ సారి మాత్రమే మొదటి పంటలకు నీరు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సాగర్ జలాలు ఇవ్వడానికి అవ
MP Badugula Lingaiah | సాగర్ ఎడమ కాలువ ఆయికట్టుకు త్వరలో ప్రభుత్వం నీరు విడుదల చేస్తుందని, రైతులు ఆందోళన గురి కావద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరు
Prakasam barrage | ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నదికి నీటి ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Pocharam Reservoir | కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ( Pocharam Project ) గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నిండింది.
Babli Project | సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు(Babli Project )గేట్ల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(SRSP)కు నీటిని విడుదల చేసింది.
తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి జలాలతో తెలంగాణ ను సస్యశ్యామలం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.