కేసీఆర్ సర్కారు హయాంలో జూరాలకు వరద వచ్చిందంటే ఉంద్యాల స్టేజ్-1 పంప్హౌజ్ నుంచి తీలేరు పంప్హాజ్కు నీటిని విడుదల చేసేవారు. గతేడాది ఇదే సమయంలో కోయిల్సాగర్కు కృష్ణమ్మ గలగలా పారింది. ప్రస్తుత కాంగ్రె�
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటలకు 44 అడుగలకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
కిన్నెరసాని ఎగువ ప్రాంతాలైన ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి వరద నీరు కిన్నెరసాని రిజర్వాయర్లో వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ�
బంగాళాఖాతంలో చాలా రోజుల తరువాత అల్పపీడనం ఏర్పడడం, ఆ ప్రభావం జిల్లాపై కనపడుతుండడంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత వానకాలం సీజన్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందారు.
ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేసి వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్ది�
చివరి ఆయకట్టుకూ సాగునీటిని అందిస్తామని అచ్చంపేట, దేవరకొండ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలూనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం డిండి ప్రాజెక్టు (గుండ్లపల్లి) వద్ద వారు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తెలంగాణను మాగాణిగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద వస్తుండగా భీమా ఫేజ�
Water Crisis: ఎండల తీవ్రతతో ఉడికిపోతున్న ఢిల్లీలో.. నీటి కొరత మరింత సమస్యగా మారింది. తమ వాటాతో పాటు అధిక నీటిని రిలీజ్ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో సుప్ర
Singuru Project | సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్(Singuru Project) నుంచి మంజీరా డ్యామ్కు(Manjira Dam) నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల(Release of water) చేశారు.
దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగరి ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. సరిగ్గా పదేండ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని.. ట్యాంకర�
మేడిగడ్డ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీళ్లు నింపి పంటలకు విడుదల చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో మేడిగడ్డ క�