కరువు సీమలో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎండిపోయిన వాగులు నిండుగా పారుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు కండ్ల ముందర సాక్షాత్కరిస్తున్నాయి. అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై కాంగ్రెస్ పన్�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇండెంట్ నీరు స్వల్పంగా చేరుతున్నది. కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు ఈనెల 26వతేదీన నీరు విడుదల చేయడంతో తుంగభద్ర నదిలో ప్రవహిస్తూ ఆర్డీఎస్కు చేరుతున్నది.
ఈనెల 25వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో కోయిల్సాగర్ ఆ యకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో కోయిల్సాగర్ సాగునీటి సలహా మండలి
అమ్రాబా ద్ మండలం దోమలపెంట, ఈగలపెంట టీ జీ జెన్కో శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుం చి జలాశయంలోకి పంప్మోడ్ పద్ధతిలో నీటిని తరలిస్తున్నారు. వారం రోజులుగా ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కే�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృ ష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 16 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరా�
ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో గురువారం జూరాల ప్రాజెక్టులకు 34,420 క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా తొణికసలాడుతుండడతో బుధవారం డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. సాగర్కు వరద పోటెత్తడంతో ఈ సీజన్లో మొదటిసారిగా ఆగస్టు 5న క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించ�
సంగారెడ్డి జిల్లా పుల్క ల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు శనివారం వరద కొనసాగడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 16,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2823 క్యూసెక్కు�
జిల్లాలో కొన్నేళ్లుగా పెరుగుతూ వచ్చిన యాసంగి సాగు, ఈయేడాది తగ్గుముఖం పట్టింది. గత యాసంగి సీజన్లో దాదాపు 43 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఈ యేడాది 40 వేల ఎకరాల్లో సాగు ఉంటుందని అధికారులు భావించినప్ప�
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం పశువుల కాపరుల ప్రాణాల మీదకు తెచ్చింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రా
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యాముల నుండి నీటి విడుదల విషయంలో కేంద్రం తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి సాగునీరు అందించే డీ-40 కాల్వకు నీటిని విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు సోమవారం కాల్వ వద్ద నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ.. నిరుడు సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవని క�
మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఎస్సారెస్పీకి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువ గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయం త్రం 4గంటలకు ఎస్సారెస్పీకి లక్షా 26వే
సంగారెడ్డి జిల్లా బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వారం రోజుల నుంచి కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. గురువారం ప్రాజెక్టు 4,6వ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు వరద తగ్గడంత�