మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు గురువారం అధికారులు రెండో విడుత నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగుకు గత నెల రెండో వారం నుంచి సుమారు నెల రోజులు మొదటి విడుత నీటిని వదిలారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటికి అధిక ప్రాధాన్యంత ఇస్తుందని శాలిగౌరారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సంద
నిజామాబాద్ : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువ తెలంగాణకు మహారాష్ట్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తారీఖ�
కడెం : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 700 అడుగ�
Musi River | ఉస్మాన్సాగర్లోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లను రెండు అడుగలు మేర ఎత్తి దిగువ మూసీలోకి 960 క్యూసెక్కులను విడుదల చేశారు. హిమాయత్సాగర్లోకి 3500 క్యూసెక్కుల నీరు రాగా, ఐదు గేట్ల�
Tungabhadra Water | తుంగభద్ర నదీ బోర్డు సెక్రెటరీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5,6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, అంతకు మించి నీ�
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి శుక్రవారం సాయంత్రం 66300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు పోచారం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వస్తు�
మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచె
ఐదు గేట్ల ద్వారా 64, 815 క్యూసెక్కుల నీటి విడుదల పుల్కల్ రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుంది. రెండు రోజులుగా ఐదు గేట్లు రెండు మీటర్లు ఎత్తిన నీటిపారు