Babli Project | సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు(Babli Project )గేట్ల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(SRSP)కు నీటిని విడుదల చేసింది.
తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి జలాలతో తెలంగాణ ను సస్యశ్యామలం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు గురువారం అధికారులు రెండో విడుత నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగుకు గత నెల రెండో వారం నుంచి సుమారు నెల రోజులు మొదటి విడుత నీటిని వదిలారు.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ �
నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటికి అధిక ప్రాధాన్యంత ఇస్తుందని శాలిగౌరారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సంద
నిజామాబాద్ : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువ తెలంగాణకు మహారాష్ట్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తారీఖ�
కడెం : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 700 అడుగ�
Musi River | ఉస్మాన్సాగర్లోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లను రెండు అడుగలు మేర ఎత్తి దిగువ మూసీలోకి 960 క్యూసెక్కులను విడుదల చేశారు. హిమాయత్సాగర్లోకి 3500 క్యూసెక్కుల నీరు రాగా, ఐదు గేట్ల�
Tungabhadra Water | తుంగభద్ర నదీ బోర్డు సెక్రెటరీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5,6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, అంతకు మించి నీ�