మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నా
కోయిల్ సాగర్ | జిల్లాలోని చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలోని పంప్ హౌస్ స్టేజ్ - 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి న�
సిద్దిపేట జిల్లాలో రేపు సీఎం పర్యటన | ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.
సిద్దిపేట : కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు,