ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు, సవాళ్లపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా, న్యూ టెక్నాలజీతో (AI Tools) పలువురి ఉద్యోగాలు ఊడతాయని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Eknath Shinde | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడా�
ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎండ సాయంత్రం ఆరుగంటలైనా తగ్గడంలేదు. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు.
నిర్దేశిత కాలపరిమితికి మించి డిప్యుటేషన్పై ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ హెచ్చరించింది. డిప్యుటేషన్లపై స�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకే జీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆ ర్పై నిరాధార ఆరోపణలు చేస్తే జైలు శిక్ష తప్పద ని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు మరోసారి గర్జించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ సర్కార్ చేసిన ద్రోహాన్ని తూర్పారబట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాట�
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
పట్టణంలోని గుమ్లాపూర్ రోడ్డులో హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ హెచ్చరించారు