బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసు�
మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సైదాబాద్ మండల తహసీల్దార్ పి.వేణుగోపాల్ హెచ్చరించారు. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్లోని మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్�
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి వల్ల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మన దేశంలోనూ కలవరం మొదలైంది. గత అనుభావాల ఆధారం�
విద్యుత్ ఉచ్చులు పెట్టి చేపలు పడితే చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల విద్యుత్తో చేపలవేట సాగించి ఒకరి మృతికి కారణమైన వ్యక్తులను సోమవారం అరెస్టుచేసి రిమ�
ఏ సామాజిక లక్ష్యం కోసం బ్యాంక్ల జాతీయకరణ జరిగిందో, అదే లక్ష్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. సామాన్యుడి ముంగిట్లో బ్యాంకింగ్ సేవల్ని అందించడం, అధిక వడ్డీలు పిండుకునే వ�
బిట్కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రై�
రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�
‘జేపీ నడ్డా నోరు అదుపులో పెట్టుకో. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి నీ సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేని నీవు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నవ్. అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రాలే�
అమెరికాలో ప్రతిపాదించిన నూతన మీడియా బిల్లుపై ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు, అమెరికా ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. ఈ బిల్లును అమెరికా పార్లమెంట్ ఆమోదిస్తే తమ ప్లాట్ఫామ్ నుంచి అమెరికా వార్తలను
తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుతరు.. కోలాటమాడుతరు.. బోనాలు ఎత్తుతరు.. అవసరమైతే బలితీసుకోవటానికి కూడా వెనుకాడరని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. పాదయాత్రల పేరుతో తెలంగాణలో విషనాగులు తిరుగుతున్నా�
సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకుంటే 75శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలపై మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులు మండిపడ్డారు. భారీ తొలగింపులు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక