పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని
వినియోగదారులను ఇబ్బందులు పెట్టొద్దని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు గురువారం హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లికి చెందిన జీసీ బాబు అలియస్ గొర్ల చంటిబాబ�
కొడంగల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతుల గురించి మాట్లాడకుండా రెడ్లకు పగ్గాలు ఇవ్వాలని ఒక కులాన్ని ప్రస్తవించడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్య�
ప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ చిల్లర మాటలు మానుకోవాలని, తన వ్యవహారశైలి మార్చుకోకుంటే పరువునష్టం దావా వేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గు
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆం�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. తుఫాను ‘అసని’గా రూపాంతరం చెందిందని భారత వాతావారణ విభాగం వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తూర్పు తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్నదని అధికారులు తెలిపార
అధికారంలో ఉన్నామని అహంకారంగా మాట్లాడొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని హెచ్చరించారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, వాటాదారులని పేర్కొన్నారు.
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
రోనా వైరస్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. ‘ఎక్స్ఈ’ అని పేరు పెట్టారు. మిగతా అన్ని వేరియంట్లతో పోల్చితే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటిం
వాహనాలపై హోదా, కులం, మతం, వృత్తి గుర్తింపును సూచించే బోర్డులు, స్టిక్కర్లు అతికించరాదని జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. స్టిక్కర్లు, ఫొటోలు, జెండాలు వాడడం అనేది మోటార్ వాహనాల చట్టం 1989లోని సెక్షన్ 1
పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా సాయాన్ని కోరింది. సైనికంగా, ఆర్థికంగా ఆదుక�
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిస్తే, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నంబర్ వన్గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఎవరికి ఏమిచ్�
ముంబై: సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం తీసు�