లడఖ్, కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో, రైతుబంధుతో అన్నదాతలకు అండగా నిలిచిన కేసీఆర్ కావా లో మునుగోడు రైతన్నలు తేల్చుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి క�
తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్�
యుద్ధం, పర్యావరణ విధ్వంసం ఎప్పుడూ అనర్థదాయకమే. భూ తాపం, వాతావరణ మార్పులు, తగ్గుతున్న భూసారం, అడవుల నరికివేత, ఆర్థిక అసమానతలు, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రపంచాన్ని ఆహార సంక్షోభ
ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల పేరిట విద్వేషం వరదలై పారుతుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని మోదీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ఈ �
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మౌనసాక్షిగా ఉండిపోవడం ఏమిటని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లా కమిషన్ సిఫారసు మేరకు ఈ అంశంపై చట్టాన్ని తెచ్చే ఆలోచన ఉన్
ఉక్రెయిన్తో యుద్ధంలో రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయాలనుకొంటున్న
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్
సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బండి సంజయ్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల�
ఇతర మతస్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడి అశాంతిని సృష్టించాలనుకొనే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోంశాఖ మంత్రి మహమూద్అలీ స్పష్టంచేశారు. చట్టా�
గ్రేటర్వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు మ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట దీక్షలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హితవుపలికారు. సమాజంలో 56 శాతం ఉన్న బీసీల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే.. ప్రధా�
చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న బక్రీద్ సందర్భంగా బుధవారం �