Maoists | జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.
ఖమ్మం: డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరంలోని ట్రాన్స్ జెండర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు హెచ్చరించారు. నగరంలోని ట్రాన్స్ జెండర్లకు గురువారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల�
ముంబై: రిపబ్లిక్ డే చాలా దూరంలో లేదని, నాలుగు లక్షల ట్రాక్టర్లతో రైతులు ఇక్కడే ఉన్నారని భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ అన్నారు. ప్రభుత్వం తన మార్గాన్ని సరిదిద్దుకోవాలని, పంటలకు కన
కేసీఆర్ ప్రకటన మర్నాడే కేంద్రం నిర్ణయం రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానన్న సీఎం తన మాటలు ప్రధానికి చేరుతాయని వ్యాఖ్య జాతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసిన అనుభవం స్వయంగా రైతు.. వ్యవసాయంపై అవగాహన హైదరాబ�
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�
మహమ్మారి ముప్పు తగ్గలేదు | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డెల్టా వేరియంట్తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని
న్యూఢిల్లీ: కోవిడ్-19 వైరస్ తన ఇదేరీతిన మార్పులకు గురవుతూ పోతే భారత్లో మూడో విడత కరోనా కల్లోలం కూడా రావచ్చని అఖిలభారత వైద్యశాస్త్రాల సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అయితే ట�
సియోల్: బైడెన్ సారథ్యంలోని అమెరికా సర్కారుకు ఉత్తరకొరియా ఘాటు హెచ్చరికలు చేసింది. వచ్చే నాలుగేండ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, సమస్యలు సృష్టించకుండా ఉంటే మంచిదని స్పష్టంచేసింది. ఉత్తరకొరియా అధి�