పల్లె చెరువు వద్ద చేపడుతున్న అక్రమ నిర్మాణాలను గురువారం రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సారిక, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ�
న్యూయార్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన మిత్రదేశమైన చైనా సాయాన్ని కోరింది. సైనికంగా, ఆర్థికంగా ఆదుక�
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిస్తే, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నంబర్ వన్గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఎవరికి ఏమిచ్�
ముంబై: సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం తీసు�
Maoists | జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదివాసీ సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక మాఫియా కాంట్రాక్టర్లను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఆదివారం ఒక లేఖను విడుదల చేశారు.
ఖమ్మం: డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరంలోని ట్రాన్స్ జెండర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు హెచ్చరించారు. నగరంలోని ట్రాన్స్ జెండర్లకు గురువారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల�
ముంబై: రిపబ్లిక్ డే చాలా దూరంలో లేదని, నాలుగు లక్షల ట్రాక్టర్లతో రైతులు ఇక్కడే ఉన్నారని భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ అన్నారు. ప్రభుత్వం తన మార్గాన్ని సరిదిద్దుకోవాలని, పంటలకు కన
కేసీఆర్ ప్రకటన మర్నాడే కేంద్రం నిర్ణయం రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానన్న సీఎం తన మాటలు ప్రధానికి చేరుతాయని వ్యాఖ్య జాతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసిన అనుభవం స్వయంగా రైతు.. వ్యవసాయంపై అవగాహన హైదరాబ�
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�