Bangladesh like fate | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు ఆదేశించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను కాంగ్రెస్ పార్టీ నేత తీవ్రంగా హెచ్చరించారు. దర్యాప్తును వెనక్కి తీసుకోకపోతే బంగ్లాదేశ్లో మాదిరిగా గవర్న
అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నిక జరుగనున్న నవంబర్ 5.. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ�
Chandra Babu | ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) పార్టీ నాయకులకు తెలిపారు.
TCS : దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు కార్యాలయ నుంచి పనిచేయాలని తుది హెచ్చరిక జారీ చేసింది. మరో త్రైమాసంలోగా నూతన విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది.
Atal Setu : ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నఅటల్ సేతు (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. భారత్లో అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును జాతికి అంకితం చేసిన వెంటనే ప�
నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (CP Avinash Mahanty) అన్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే టికెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు.
Samsung-CERT IN | శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్న కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ `సెర్ట్ ఇన్` వెంటనే ఆ ఫోన్లు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Indian Doctors: రోటీన్ క్లీనింగ్ పద్ధతుల్నిపాటించాలని ఢిల్లీ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. చైనాలో పిల్లల్లో నుమోనియా కేసులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన భారతీయ చిన్నారులకు సూచన చేశారు. ఎప్పటికప్పుడ
Seema Haider | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ (Seema Haider) బాలివుడ్ సినిమాలో నటించడంపై మహరాష్ట్రలోని రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) స్పందించింది. ఈ నాటకాలు ఆపకప�
Cigarette | పొగరాయుళ్లకు అరోగ్యం విషయంలో అవగాహన కల్పించే దిశగా కెనడా కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకపై కేవలం సిగరెట్ ప్యాకెట్పైనే కాకుండా.. అమ్మకం జరిపే ప్రతీ సిగరెట్పై వార్నింగ్ లేబుల్ ముద్రణ ఉండాలంటూ తాజా�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ వంటివి మిగతా రాష్ట్రాల్లో కూడా కేంద్రం తీసుకువస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హెచ్చరించారు. కేం