ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా మారింది వరంగల్ పెరికవాడలోని ప్రజల పరిస్థితి. అభివృద్ధి పనుల పేరుతో రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణ పనులు చేపడుతూ దశాబ్దాల కాలంగా ఉన్న నాలాను పూడ్చివేసింది.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులు, గురుకులాల్లో విద్యాబోధన అందిస్తున్నదని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు.
వేసవిలో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. పోషకాలతోపాటు నీటిశాతం అధికంగా ఉండడంతో ప్రజలు విరివిగా కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు పుచ్చసాగుపై దృష్టి సారిస్తున్నారు.
పల్లెలు సంపూర్ణ ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా
నర్సంపేటలోని అంగడి సెంటర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్డీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వంగాల రాగసుధ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని విమర్శి�
విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని అదనపు కలెక్టర్ బీ హరిసింగ్ సూచించారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఫలితాలను మంగళవారం అదనపు కలెక్టర్ డీఈవో వాసంతితో కలిసి విడుదల చేసి �
లక్ష్మీనర్సింహస్వామి జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు ప్రభలు, కోలాటాల సందడి గీసుగొండ, మార్చి 18 : మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరకు భక్తజనం పో�
స్త్రీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడలు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కరీమాబాద్, మార్చి 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధువు అని ఎమ్మెల్యే నన్నప
రూ. 66 కోట్లతో 250 పడకల దవాఖాన మంజూరు నియోజకవర్గంలో 59 హెల్త్ సబ్ సెంటర్లు నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్రావు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట, మార్చి 4: నర్సంపేట డివిజన్ ప్రజల జి�