కావేరీ సీడ్స్ అధినేత గుండవరం భాస్కర్రావు ఉదారత కార్పొరేట్ స్థాయిలో గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ పాఠశాల.. సకల సౌకర్యాలతో బోధన ఆంగ్ల మాధ్యమంతో అనేక మందికి ప్రయోజనం 35మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రతి నె
ఢిల్లీ తరహా విద్యావ్యవస్థ అందుబాటులోకి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చినమడూరులో మన ఊరు- మన బడి కార్యక్రమంపై అవగాహన పాలకుర్తిలో అధికారులతో సమీక్ష దేవరుప్పుల/ పాలకుర్తి రూరల్, మార్చి 4 : మన ఊరు- మన బడితో స�
దేవాదుల ఉమ్మడి జిల్లాకే సొంతం ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇందుకోసం 100 టీఎంసీల కేటాయింపు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెల్లడి బరాజ్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీర
నర్సంపేట హాస్పిటల్ జిల్లా స్థాయికి అప్గ్రేడ్ ఎమ్మెల్యే పెద్ది కృషితో పేదలకు అందనున్న కార్పొరేట్ వైద్యం 250 పడకల వైద్యశాల నిర్మాణానికి 10ఎకరాల స్థలం కేటాయింపు నేడు పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి టీఆర్ఎస్ సన్నద్ధం మూడు రోజులు వేడుకలు నిర్వహించేందుకు సమావేశాలు రేపు ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి వెల్లడి ప్రతి డివిజన్లో నిర్వహించనున్న
చారిత్రక ఆనవాళ్లను.. సంస్కృతీ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించే కళా సంపద మౌనంగా రోదిస్తోంది. కళాఖండాలకు రక్షణ కరువవడంతో పాటు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ ధ్వంసమవుతుండడంతో పర్యాటకులు ఆవేదన చెందుతున�
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మహిళా ప్రతినిధులు, అధికారులతో సమ�
ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ కోసం గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కట్య్రాల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించే దిశగా కార్యక్రమాలను చేపడుతున్నది.
ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి అత్యంత పవిత్రమైంది. బిల్వ పత్రం సమర్పించి.. కేవలం నీటితో అభిషేకించినా ప్రసన్నమయ్యే శివుని సాన్నిధ్యంలో నేడు భక్తులంతా ఉపవాసం ఉండి, రాత్రి వేళ జాగరణ చేస్తారు.