రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రూ. 1.80 కోట్ల నిధులతో పలు గ్రామాలకు మంజూరైన బీటీ, సీసీరోడ్ల నిర్మ
కేంద్రం దిగొచ్చి యాసంగిలో రైతులు పండించే ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే వరకూ టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఆగదని వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. సోమవారం వర్ధన్నపేటలోని జాతీయ రహ�
తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగకు శనివారం ఖానాపురం మండలంలోని ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ ఆధ్వర్యంలో ఉగాది వ
ఆస్తులు ఆమ్ముకొని పేదలకు వైద్యసేవలు ఆయనకు గుర్తుగా ఏటా ఉగాది నాడు జాతర ముస్లింలు, హిందువుల ప్రార్థనలు మతసామరస్యానికి ప్రతీక బ్రిటిష్ పాలనలో తన ఆస్తులను అముకుని పేదలకు వైద్యసేవలందించిన ఫకీర్ షావలీని
కారకులందరిపై కఠిన చర్యలు బాధితుడికి మెరుగైన వైద్య సేవలందిస్తాం శానిటేషన్ కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడుతాం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంజీఎంహెచ్లోని ఆర్ఐ�
వారంలో పనులు షురూ.. జిల్లాలో తొలి విడుత అభివృద్ధికి 223 పాఠశాలల ఎంపిక పన్నెండు అంశాలపై అవసరాల గుర్తింపు అంచనాలు రూపొందిస్తున్న ఇంజినీర్లు పాలనాపరమైన అనుమతులకు ఎంవోఎంబీ యాప్లో అప్లోడ్ ముందుగా పనులు ప్�
గవర్నర్ను అవమానించారనే బీజేపీ మాటలు అర్థరహితం ఆ పార్టీ మీటింగ్గానే రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం టూరిజం మంత్రి కిషన్రెడ్డి టూరిస్టుగానే వచ్చిపోయారు బీజేపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలి
పంచాంగ శ్రవణాలు, ధార్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు ఆలయాల్లో ప్రత్యేక పూజలకు సిద్ధమైన ప్రజలు తెలుగు వత్సరాది.. ఉగాది వచ్చింది.. శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరం వెళ్లిపోయింది. సకల శ�
యాసంగి సీజన్లో రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని కొనే దాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తేలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హెచ్చరించారు.