మార్కెట్ యార్డుల్లో ఈపీవోస్ మిషన్స్ ద్వారా దడువాయిలతో వేమెంట్ ఇంటిగ్రేషన్ వందశాతం అమలు చేయాలని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి పాలకుర్తి ప్రసాద్రావు అన్నారు.
సర్కారు బడుల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలను బాగు చేసేందుకు సోమవారం జిల్లావ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో సమీక్షలు ని
మహాశివరాత్రికి జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉత్సవ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మంగళవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకోనున్నారు.
ఖిలావరంగల్ అగడ్త, శివనగర్ మీదుగా రైల్వే ట్రాక్ పక్క నుంచి హంటర్ రోడ్డులోని 12 మోరీలను కలుపుతూ జీడబ్ల్యూఎంసీ డిజైన్ చేసిన నాలా నిర్మాణానికి రైల్వే శాఖ మోకాలడ్డుతోంది. శివనగర్ ప్రాంతంలో వరద
ముంపు ని�
కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక�
తెలంగాణ సరిహద్దు గ్రామాలకు.. పొరుగు రాష్ర్టాల గ్రామాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా అభివృద్ధిలో ఆమడదూరాన అక్కడి పల్లెలు కులవృత్తులు, ఉపాధి లేక వలసలు.. ఉన్నకాన్నే కూలీలు విద్య, వైద్యం అందని ద్రాక్షే తె�
సీఎం కేసీఆర్ పాలన భేష్ మాకు ఉద్యోగాల్లేవు.. ఉపాధి లేదు.. వానలు, బోర్లతోనే ఎవుసం తెలంగాణ లెక్క పథకాలు లేవు మమ్ముల్ని తెలంగాణల కలుపాలని వేడుకుంటున్నం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకా ప్రజల ఆ�
గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని డీపీవో స్వరూపారాణి సూచించారు. గురువారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులతో పన్నుల వసూలు, పల్లెప్రగతి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా పన్నుల �
పరిశీలించిన వెంటనే మంజూరు లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయం నేడు రాయపర్తి మండల కేంద్రంలో సదస్సు రేపు సంగెం, గీసుగొండ మండలాల్లో.. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు సన్నాహాలు తొలి విడుత అమలుకు లబ్ధ�
మొదటి విడుతలో అభివృద్ధి చేసే పాఠశాలల జాబితా సిద్ధం ‘మన ఊరు – మన బడి’ వేగవంతం ప్రతి బడిలో ఇంగ్లిష్ మీడియం, వసతుల కల్పన కార్యక్రమం అమలుపై విద్యా శాఖ ఆదేశాలు ఈనెల 23న ప్రజాప్రతినిధుల సమావేశం వరంగల్, ఫిబ్రవ
దేశ భాషలందు తెలుగు లెస్స బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ రాజేంద్రప్రసాద్రెడ్డి విద్యార్థుల్లో అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు నర్సంపేట, ఫిబ్రవరి 21 : దేశభాషలందు తెలుగు లెస్సా అని బాలాజీ విద్యా సంస్థల చైర్మన
అప్పుడు చార్జీలు పెంచే అవసరముండదు పలు పార్టీల నాయకులు, రైతుల అభిప్రాయం విద్యుత్ అధికారులపై ఫిర్యాదులు అంతర్గత సామర్థ్యం పెంచుకోవడానికే డెవలప్మెంట్ చార్జీలు: సీఎండీ రైతులను దూషిస్తే వదిలిపెట్టేది �