జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన విలేజ్ పార్కుల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులు, ప్రజాప్రతినిధులను అదనపు కలెక్టర్ హరిసింగ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని లక్నేపల్లి విలేజ్ పార్కు, ఎవ�
రెండో మేడారంగా విరాజిల్లుతున్న అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతర అశేష భక్త జనంతో పోటెత్తింది. గద్దెలపై కొలువుదీరిన తల్లుల దీవెనలు పొందేందుకు శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొబ్బరికాయలు, �
ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాదాసీదాగా కనిపించే వరంగల్ రైల్వే గూడ్స్షెడ్ జంక్షన్.. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చీకటి పడితే చాలు.. ఆ దారి పాదచారులు, �
నెలన్నర చిన్నారి గుండెకు పెద్ద కష్టం వచ్చింది. బాబుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండెకు ఆపరేషన్ చేయాలని తేల్చారు. దీంతో రెక్కాడితే గాని డొక్కాడన�
దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం దుగ్గొండి మండల ఎస్సీ సెల్ మండల అ�
కొత్తగా ఏర్పడిన వర్ధన్న పేట మున్సిపాలిటీలో ఆదాయాన్ని పెంచుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి పాలక మండలికి సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా లక్ష్యానికి మించి రుణాలు అందించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ నుంచే గాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. సమ్మక్క-సారలమ్మను జనం తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తారు.
‘కార్పొరేట్' ప్రభావంతో మూతపడిన సర్కారు బడి.. ఇప్పుడు నాణ్యమైన విద్యతో మళ్లీ గొప్పగా మారింది. అడ్మిషన్లు ఫుల్ అని బోర్డు పెట్టే స్థాయికి ఎదిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోని ప్రభు
పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ జాటోత్ రమేశ్ పేరొన్నారు. మం డలంలోని ముదిగొండలో సోమవారం ఆయన సీసీ రోడ్డు ని ర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు.
యువత సక్రమ మార్గంలో పయనించాలని, గంజాయి తదితర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. సోమవారం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్ ఫంక్షన్ హాల్లో మాదకద్రవ్యాల నిర్మూల�
ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి అసంబద్ధ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం చెప్పాలని.. అదే సమయంలో ప్రజాసేవ చేస్తూ ఉత్సాహంగా ముందుకుసాగాలని మంత్
ప్రజలకు వైద్య సేవలను విస్తృతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ డివడిగా ఆడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో కొత్తగా ప ల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నది.