వర్ధన్నపేట, ఫిబ్రవరి 21: గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి పేర్కొన్నారు. మండలంలోని బండౌతాపురంలో ఎం�
అంగన్వాడీ కేంద్రా ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సెంటర్లకు వచ్చే లబ్ధిదారులు, చిన్నారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మార్పులకు స్వీకారం చుట్టింది. ఇందులో భాగంగా అంగన్వాడీ
మండలంలోని రాయపర్తి, మహబూబ్నగర్లో సీసీరోడ్ల నిర్మాణ పనులను ఆదివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేయనున్న ‘మన ఊరు- మనబడి’తో సర్కారు పాఠశాలల్లో సౌలత్లు పెరుగనున్నాయి. తరగతి గదులకు పెయింటింగ్, బాత్ రూం, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వంట గది, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవ�
అమెరికన్ మార్కెట్ తరహాలో హోల్సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ను వ్యా పారులు నిర్మించి తెలంగాణకే వన్నె తెచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రేటర్ వ�
తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో శ్మశాన వాటికలను నిర్మిస్తున్నది. చివరి మజిలీకి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కరీమాబాద్ బీరన్నకుంటలోని హిందూ శ్మశానవాటికలో అనేక అభివృద్ధ
రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన అడుప చంద్రమౌళి ఇటీవల మృతి చెందాడు. ఆదివారం ఆయన ఇల్లం�
పలు బాధిత కుటుంబాలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల గన్ మిస్ఫైర్ ఘటనలో సంగెం మండలం గవిచర్లకు చెందిన హెడ్కానిస్టేబుల్ సంతోష్యాదవ్ మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ఆన్లైన్ సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్ను ఆవి�
ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పోతురాజుపల్లిలో శివాజీ 392వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై శి
మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే మొదటి దశలో అభివృద్ధి చేసే పాఠశాలల ఎంపిక జరిగింది. మండలానికో ఇంజినీరింగ్ ఏజెన్సీని కేటాయిం చారు. దీంతో ఆయా మండలంలో ఎంపి�