జిల్లాలోని పాఠశాలల్లో కార్యక్రమాలు విద్యార్థులకు పలు రకాల పోటీలు పిల్లలకు స్వీట్లు, బహుమతుల పంపిణీ చాచా నెహ్రూకు ఘన నివాళి నర్సంపేట/నర్సంపేట రూరల్/దుగ్గొండి, నవంబర్ 14: చాచా నెహ్రూ జయంతిని పురస్కరించు�
అన్నదాతలకు రుణాలు అందించేందుకే సంఘాల ఏర్పాటు ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్ జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల వారోత్సవాలు షురూ ఖానాపురం, నవంబర్ 14: రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని ఓడీసీఎం�
సంగెం/గీసుకొండ/రాయపర్తి/నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/పోచమ్మమైదాన్, నవంబర్ 12: మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను డీఈవో వాసంతి శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు
కాలం వెళ్లదీస్తున్న కేంద్ర ప్రభుత్వంపంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యాన్ని కొనాలిరైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వర్ధన్నపేట, నవంబర్ 12: రైతులు, ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడ
వరంగల్, నవంబర్ 12(నమస్తేతెలంగాణ): రైతులకు దన్నుగా నిలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. వాడవాడ నుంచి గులాబీ దండు కదిలింది. కేంద్రం యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్తో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహ
చెన్నారావుపేట : మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి రజ
వరంగల్ చౌరస్తా : ఎండీఎస్ ప్రవేశాలకు నీట్ అర్హత కటాఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్�
గీసుకొండ : కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సామర్ధ్యాల సర్వేలో భాగంగా గీసుకొండ మండలంలో నిర్వహిస్తున్న పలు �
ఆకుకూరలకు పెట్టింది పేరు ఖిలా నుంచే నగర ప్రజలకు సరఫరా పర్యాటకులను కట్టిపడేస్తున్న పచ్చని చేలు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు ఆదర్శంగా నిలుస్తున్న ఖిలా వరంగల్ రైతులు ఖిలావరంగల్, నవంబర్ 11 : వరంగల్ కో�
ఖిలావరంగల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్లో న
ఖిలావరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో గురువారం ఇద్దరు ప్రయాణికులు తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ రైల్వే సీఐ నరేష్ తెలిపిన కథనం ప్ర�
వరంగల్ : మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం సమీపంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం ఆమె మ్యూజికల్ గార్డెన్ను సందర్శించి గార్�
స్టేషన్ ఘన్పూర్/రఘునాథపల్లి, నవంబర్ 10 : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అ�