స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో గ్రేటర్ వరంగల్కు 115వ ర్యాంకు గత ఏడాది 144వ ర్యాంకు మొత్తం 6 వేలకుగాను నగరానికి 3112.98 మార్కులు ప్రాసెసింగ్ యూనిట్ లేకపోటీలో వెనకబడిన బల్దియా వచ్చే ఏడాది మరింత మెరుగైన ర్యాంకు సాధ�
ప్రభుత్వ శాఖల ప్రైవేటీకరణ మానుకోవాలి రైతు కుటుంబాలను ఆదుకోవాలి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు బాలరాజు వరంగల్ చౌరస్తా, నవంబర్ 20: వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభ�
ఇంటింటికీ వెళ్లి సిబ్బంది టీకాలు వేయాలి వంద శాతం లక్ష్యంగా ముందుకు సాగాలి డీఎంహెచ్వో వెంకటరమణ పర్వతగిరి పీహెచ్సీ తనిఖీ పర్వతగిరి, నవంబర్ 20 : వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని డీఎంహెచ్వో వెం క�
పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేవరకూ పోరాటం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, నవంబర్ 19: సీఎం కేసీఆర్ చేసిన ధర్నాతోనే నల్ల చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఎమ్మెల్యే చల్లా ధర్మార�
నామినేటెడ్ కోటాలో అవకాశం సీనియార్టీకి సీఎం కేసీఆర్ గుర్తింపు రాష్ట్ర మంత్రి వర్గంలో తీర్మానం ఆమోదం కోసం గవర్నర్కు సిఫారసు వరంగల్, నవంబరు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ ఉమ్మడి జిల్లాకు రాజకీయం�
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు కిక్కిరిసిన దేవాలయాలు సత్యనారాయణ వ్రతాల్లో దంపతులు ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు నమస్తే నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరి�
ధర్మారం మద్యం దుకాణానికి అత్యధికంగా 73 దరఖాస్తులు జిల్లాలోని 63 మద్యం దుకాణాల కేటాయింపునకు నేడు డ్రా తారా గార్డెన్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గోపి వరంగల్, నవంబర్ 19(నమస్తేతెలంగాణ) : లాటరీ ద్వారా �
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నదాతల కోసం పథకాల అమలు ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్ పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఖానాపురం, నవంబర్ 19: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవ
వరంగల్ : నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే భక్తులు భద్రకాళీ ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆయల క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. �
జీపీల్లో పల్లెప్రగతి రిజిస్టర్ల తనిఖీ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో సూచన శాయంపేట, నవంబర్ 18 : మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో నకిలీ అధికారి గురువారం హల్చల్ చేశాడు. తాను విజిలెన్స్ అధికారినని హడలెత్తి
ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్కు.. ఇందిరా పార్కు వద్ద ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జిల్లా నేతలు గళమెత్తిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు పెద్ది, నన్నపునేని, అరూరి కేంద్రం తీరును నిరసిస్తూ హోరెత్తిన ని