కసరత్తు చేస్తున్న జీడబ్ల్యూఎంసీ ఏ మైనస్ రేటింగ్తో రూ. వంద కోట్లలోపు పొందే అర్హత అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రెండు బ్యాంకులు రూ.148 కోట్లతో రుణ ప్రతిపాదనలు తయారీ కౌన్సిల్ తీర్మానం పంపించడమే తరువాయి.. �
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలి : కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్, నవంబర్ 18 : రైతు వేదికల్లో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, పంచాయత�
కరోనా టీకాలు వేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సంగెం/గీసుగొండ, నవంబర్ 18: కరోనా వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేసి ఆదర్శంగా నిలువాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. స�
పోచమ్మమైదాన్/కాశీబుగ్గ/వరంగల్ చౌరస్తా, నవంబర్ 18: కార్తీక పౌర్ణమి సందర్భంగా వరంగల్ ములుగురోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీరమా సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శుక్రవారం �
భూపాలపల్లి రూరల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు నిబంధనల మేరకు పని చేయాలని సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్
కాళేశ్వరం : పవిత్ర పూణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో కార్తీక మాసన్ని పురస్కరించుకుని మూడవ రోజు బుధవారం కార్తీక త్రయోదశి రోజున ఆలయ అధికారులు, అర్చకులు గోదావరిలో హారతి కార్యక
దుగ్గొండి : ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకిరువైపుల మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరార�
శైవక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు అర్చనలు, అభిషేకాలు చేసిన భక్తులు హనుమకొ ండ చౌరస్తా, నవంబర్ 15 :కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా శైవక్షేత్రా లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఉదయమే ఆలయాలకు వెళ్ల�
నర్సంపేట రూరల్, నవంబర్ 15: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ సూచించారు. ఆదివారం రాత్రి మండలంలోని ముగ్ధుంపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా సరైన �
బల్దియా గ్రీవెన్స్లో ప్రజల వినతులు వినతులు స్వీకరించిన కమిషనర్ ప్రావీణ్య వరంగల్, నవంబర్ 15: కాలనీల్లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని పలు �
మేడారంలో భక్తుల పూజలు కాళేశ్వరంలో కార్తీక సందడి నేటి నుంచి గోదావరి మాతకు ప్రత్యేక హారతి గోవిందరావుపేట/ వెంకటాపూర్/ తాడ్వాయి/ కాళేశ్వరం, నవంబర్ 14 :ఆదివారం సెలవు కావడంతో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్ల�