రేపు మహానగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్షరెండు జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీటీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం వరంగల్, నవంబరు 8 (నమస్తేతెలంగాణ ప�
పోచమ్మమైదాన్ : వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో టీఆర్ఎస్ నూతన కమిటీ ఎంపిక కోసం కృషి చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్కు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ సుల�
ఖిలావరంగల్ : దళిత వాడల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 37వ డివిజన్ పడమరకోట దళితకాలనీలోని వీరుని గడ్డ వద్ద రూ. 75 లక్షలు నిధు�
స్టేషన్ ఘన్పూర్ : నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాం�
టేకుమట్ల : బీడుబారిన తెలంగాణకు నీరును అందించి పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్
గజం ధర రూ.5వేలుంటే.. ఏడున్నర వేలున్నట్లు నిర్ణయం ఓ గ్రామంలో రూ.15 కోట్లకుపైగా చెల్లింపులు భూసేకరణలో రెవెన్యూ అధికారుల చేతివాటం తాజాగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్ అక్రమాలపై విచారణ.. నిజమేనని ప్రా�
రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత నగరంలో ప్రారంభమైన స్వెటర్ల అమ్మకాలు ఊపందుకున్న కొనుగోళ్లు కరీమాబాద్, నవంబర్5: శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే నేస్తాలు వచ్చేశాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో వ�
స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు సంతాపం తెలిపారు. డివిజన్
వీడనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు మొదట పోస్టల్ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు కొవిడ్ నిబంధనల ప్రకారం కౌంటిం�
సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెల్లబంగారానికి డిమాండ్ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న ధర ఎనుమాముల మార్కెట్లో గరిష్ఠంగా రూ.8,500 మార్కెట్ చరిత్రలో ఇదే రికార్డు గత ఆగస్టులో పాత పత్తికి రూ.8,230 ధర మరింత పెరి�
వరంగల్, నవంబర్ 1: విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. మీర్పేట్ కమిషనర్గా బదిలీపై వెళుతున్న అదనపు కమిషనర్ నాగేశ్వర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం సోమవారం