పర్వతగిరి : మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన శెట్టి రవళిక ఆదివారం కాళోజీ సాహితి పురస్కారం అందుకున్నారు. వరంగల్ ప్రెస్క్లబ్లో తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన పురస్కార ప్రధ
వర్ధన్నపేట : రూ. 3లక్షలలోపు ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు న్యాయసేవా సాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చని వరంగల్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి చాముండేశ్వరీ సూచించారు. మం�
కొత్తూరు : విజయ గర్జనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 15న నిర్వహించే టీఆర్ఎస్ విజయ గర్జన సన్నాహక సమావేశాన్ని మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షురాలు భగద్గీత ఆధ్వర్యంలో
జనగామ రూరల్ : క్రమశిక్షణతో శిక్షణ పొంది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని పెంబర్తి గ్రామం వ�
వరంగల్ : సీజనల్ వ్యాధుల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. 10 గంటల 10నిముషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 62వ డివిజన్ సోమిడి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్�
విజయవంతం చేసే బాధ్యత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలదే ప్రతి ఊరి నుంచి ప్రజలు తరలివస్తరు.. ఏర్పాట్లు ఘనంగా ఉండాలె.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు అభివృద్ధి, సంక్ష
ఖిలావరంగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపుసబ్సిడీ ధరలతో పర్యాటకులకు విమాన యానంకేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డిసీఎం కేసీఆర్ చొరవతోనే రామప్పకు అరుదైన గౌరవంరాష్ట్
ఏటూరునాగారం : నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా గిరిజన ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య కోరారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా
వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపల్ కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ దవాఖానలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. దవాఖాన సూపరింటెండెంట్ డా. నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంల
చెన్నారావుపేట : ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి ఉండ్రాతి సృజన్తేజ అన్నారు. మండలంలోని కోనాపురం, ఉప్పరపల్లి గ్రామాల హైస్
నర్సంపేట రూరల్ : ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువుకట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన అతి పురాతన రా�
నర్సంపేట : నల్లచట్టాలు అమలైతే రైతులను మ్యూజియంలోనే చూడాల్సి వస్తాదని, రైతులకు తీవ్ర నష్టం జరుగుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బుధవారం నర్సంపేటలో జరిగిన వామపక్షాల సమావేశంల�
పోచమ్మమైదాన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2021ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ స్కూల్ ఇన్న�