ఖిలావరంగల్, నవంబర్ 01: జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో �
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిబంధనలు పాటించని వారిపై కొరడా హెల్మెట్ లేని వారికి కౌన్సెలింగ్, జరిమానా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనాలు సీజ్ స్వయంగా తనిఖీల్లో పాల్గొ�
అన్నదాతలకు ఊతంగా అనేక సంక్షేమ పథకాలు పొలాలకు పుష్కలంగా జలాలు 24గంటల పాటు కరెంటు సకాలంలో ఎరువులు, విత్తనాలు యంత్రాల కోసం భారీ సబ్సిడీలు పెట్టుబడుల బాధ లేదు వందశాతం తగ్గిపోయిన రైతు ఆత్మహత్యలు ఇతర కారణాలతో �
మొదటి ఏడాదిలోనే లాభాలు గడించడం అభినందనీయం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఎఫ్పీవో సభ్యులు ముందుకు రావాలి అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ గొట్టె శ్రీనివాసరావు చెన్నారావుపేట, అక్టోబర్ 26: మండలంలో పే�
అలసత్వం ప్రదర్శించొద్దు ఉపాధిహామీ’లో వేగం పెంచాలి డీఆర్డీవో సంపత్రావు గీసుగొండ, అక్టోబర్ 26: పల్లెప్రగతిలో చేయాల్సిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. మండలంల
ఆరు డివిజన్లలో మేయర్, కమిషనర్ పర్యటన వరంగల్,అక్టోబర్ 26: ప్రజా సమస్యల పరిష్కారానికే డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నగర మేయర్ గుండు సుధా రాణి అన్నారు. మంగళవారం కమిషనర్ ప్రావీణ్యతో కల�
గులాబీమయమైన ప్లీనరీ ఉదయం నుంచే మొదలైన కార్యకర్తల కోలాహలం హోరెత్తించిన ప్రజాప్రతినిధుల ప్రసంగాలు కొవిడ్ నిబంధనలు అనుసరించి సభా ఏర్పాట్లు నోరూరించిన 36 రకాల వంటలు చైతన్య దీప్తిని చేతబూని వెనకబాటు చీకట్
గీసుగొండ/నర్సంపేట/చెన్నారావుపేట/వరంగల్చౌరస్తా/వర్ధన్నపేట/రాయపర్తి/నెక్కొండ/సంగెం/కరీమాబాద్, అక్టోబర్ 24 : గంజాయి, గుట్కాలు విక్రయించొద్దని మా మునూరు ఏసీపీ నరేశ్కుమార్ అన్నారు. ఆదివారం గీసుగొండ పోలీ
ఊరూరా పారిశుధ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇప్పటికే ప్రతి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ప్రభుత్వ సంస్థల్లోనూ వీటి నిర్మాణానికి ప్లాన్ ప్రతి ఊళ్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, శానిటరీ టాయిలెట్స�
తప్పు చేయనివారు భయపడొద్దు ప్రతి శనివారం న్యాయ సహాయ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి జూనియర్ సివిల్ జడ్జి పీ శిరీష చెన్నారావుపేట, అక్టోబర్ 24: లీగల్సెల్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుందని, చట్టపరంగా తప్పు
నేటి నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు గంట ముందు నుంచే అనుమతి జిల్లాలో 25 సెంటర్ల ఏర్పాటు హాజరు కానున్న 5,092 మంది విద్యార్థులు వరంగల్, అక్టోబర్ 24(నమస్తేతెలంగాణ): ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారు�
యాదాద్రి నృసింహుడి విమాన గోపురానికి విరాళాలు సర్పంచ్ మమతారాజు ఆధ్వర్యంలో సేకరణ ప్రారంభం ఉత్సాహంగా ముందుకొస్తున్న గ్రామస్తులు మహిళలు, జీపీ సిబ్బంది, చిన్నారులు సైతం భాగస్వామ్యం తొలిరోజు రూ.15వేలు సమీక�