పోచమ్మమైదాన్ : కొవిడ్-19 నివారణకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్
కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహనీయులకు తగిన గుర్తింపు లభిస్తున్నదని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వరంగల్ కలక్టరేట్లో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడకల్లో పాల్గొన�
వరంగల్ : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పటిష్టం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పను�
10 లక్షలతో భారీ బహిరంగ సభ విజయవంతానికి సన్నాహకం స్థలాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్భాస్కర్ వరంగల్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి): తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 ఏళ్లయిన సంద
వానకాలంలో 51,770 హెక్టార్లలో వరి సాగు హెక్టార్కు 5.88 టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం రైతుల నుంచి 2.60 లక్షల టన్నుల సేకరణకు ప్లాన్ గ్రామాల్లో 172 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన త్వరలో కొనుగోలు ప్రారంభించేందుకు సన్
ముస్లిం మత పెద్దలు పలు గ్రామాల్లో ముస్లింల శాంతి ర్యాలీలు భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ వేడుకలు రాయపర్తి, అక్టోబర్ 19: ప్రపంచంలో శాంతి స్థాపనకు ఇస్లాంమత ప్రవక్త మహ్మద్ హజ్రత్ ముస్తఫా సలల్లాహు అలైహీ �
గట్లయితెనే ఢిల్లీ వాళ్లకు షాక్ కొడుతది గెలిస్తే ఏం చేస్తవో చెప్పు రాజేందర్ మేము గెలిస్తే నువ్వు కట్టించని ఇండ్లు పూర్తి చేస్తం ఇంకో ఐదు వేల ఇండ్లు ఇస్తం.. సొంత స్థలాల్లో కట్టిస్తం హుజూరాబాద్ మండలంలో �
ఆది నుంచీ టీఆర్ఎస్కు అండగా హుజూరాబాద్ ప్రజలు ఉప ఎన్నికలోనూ సకలజనుల మద్దతు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు జేజేలు ఎక్కడికెళ్లినా కులాలు, పార్టీలకతీతంగా నీరాజనం ప్రచారంలో కదిలివస్తున్న యువతరం �
వరంగల్ చౌరస్తా : అర్ధరాత్రి మద్యం మత్తులో పూల వ్యాపారితో పాటు అడ్డుపడిన పలువురిపై దాడి చేసి గాయపరిచిన యువకులను ఇంతేజార్గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకార�
ఎమ్మెల్యేలతో మామునూరుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుటీఆర్ఎస్ సభ నిర్వహణపై చర్చవరంగల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణ కోసం అనువైన స్థలాన్ని గుర్తించేందుకు టీఆర్ఎస్ ము�
19వ వసంతంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు వీణా-వాణిదంతాలపల్లి, అక్టోబర్16 : తల లు అతుక్కొని పుట్టిన ఆ ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండాయి. అవిభక్త కవలలుగా తల్లిదండ్రులకు తీరని ఆవేదనగా మిగిలారు. వారు విడివడిగా అందరిల�
ఖిలావరంగల్ : ప్రభుత్వం నిషేధించిన గుట్కాల విక్రయాలకు పాల్పడుతున్న నలుగురిని వరంగల్ టాస్క్పోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గుట్కాలు స్వాధీనం చేసుకుని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగిం�
టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలకు వరంగల్ మహానగరం వేదిక నవంబర్ 15న భారీ ఎత్తున సభ నిర్వహణ ‘తెలంగాణ విజయగర్జన’ సభగా నామకరణం ఖరారు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �