42 పల్లెల్లో రూ.427 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు ఇప్పటికే రూ. 176 కోట్ల పనులు పూర్తి వరంగల్, అక్టోబర్ 10 : గ్రేటర్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. వర్ధన్నపేట, పరకాల, స్ట
రాయపర్తి : మండలంలోని పానీష్ తండా శివారులోని కొత్త తండాకు చెందిన విద్యార్థిని బానోతు అనూష (15) వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బండారి రాజు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కొ�
వరంగల్ : సివిల్స్ ప్రిలిమినరీ-2021 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం నగరంలోని 14 పరీక్షా కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షా నిర్వహణ తీరును పరిశీలించేందుకు జిల్లా కలెక్
నేర్చుకున్న చదువును సమాజం కోసం ఉపయోగించాలిటాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా‘వాగ్దేవి’లో స్నాతకోత్సవ వేడుకలుకిట్స్, కేయూలో టాస్క్ ప్రతినిధులతో సమావేశంహసన్పర్తి, అక్టోబర్ 9: విద్యార్థులు నైపుణ్యాల న
రెండో రోజూ కొనసాగినదుర్గా పూజలు గోవిందరావుపేట/ కృష్ణకాలనీ/ ఏటూరునాగారం/ మల్హర్/మొగుళ్లపల్లి, అక్టోబర్28: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాతకు శుక్రవారం భక్తుల�
మట్టెవాడ : వరంగల్ హంటర్ రోడ్లోని లక్ష్మిప్రసన్న ట్రాన్స్పోర్ట్ నుంచి చాక్లెట్, ఫెస్ట్ కాటన్స్ ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. �
వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమా�
పర్వతగిరి : గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచ�
స్వరాష్ట్రం రాక ముందే పథకం ఏర్పాటుకు బాటలుగత బడ్జెట్లోనే వెయ్యి కోట్లు కేటాయింపుఖాతాల్లోని డబ్బులను వెనక్కి తీసుకుంటారనేది తప్పుడు ప్రచారంఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దుప్రతిపక్ష పార్టీల త�
వాడవాడలా చీరెల పంపిణీనర్సంపేట/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/కరీమాబాద్/గీసుగొండ/ఖానాపురం/కాశీబుగ్గ/వరంగల్ చౌరస్తా/మట్టెవాడ/నెక్కొండ, అక్టోబర్ 7: మహిళలకు బతుకమ్మ కానుకగా తెలంగాణ ప్రభుత్వం అందించిన చీ�
వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు పసునూరి శంకరయ్య(65) విద్యుత్షాక్తో గురువారం మృతి చెందాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. సాయ
నర్సంపేట : బాలుడు అయిదు రూపాయల బిల్లతో ఆడుకుండూ మింగేశాడు. బాలుడికి అవస్థ ఏర్పడడంతో నర్సంపేటలోని ఈఎన్టి ఆస్పత్రికి తీసుకరాగా తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండల చింతనెక్కొండ గ్రామానికి చెంది�