‘హరిత కళ’తో ఉట్టిపడుతున్న నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ఆవరణ నిండా జామ, నేరేడు, మామిడి చెట్లు తీరిక సమయాల్లో పోలీసుల సంరక్షణ బాధ్యతలు నర్సింహులపేట, అక్టోబర్ 1: శాంతిభద్రతల పరిరక్షణలో తలమునకలై ఉండి నిత్�
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పక్కాగా అభివృద్ధి పనులు పల్లెలు, పట్టణాల సమగ్ర వికాసమే లక్ష్యంగా సర్కారు అడుగులు బృహత్ సంకల్పంతో నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాలు పరిశుభ్రత కోసం డంపింగ్యార్డు
అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రతి గ్రామం నుంచి కనీసం 30 కిలోల ప్లాస్టిక్ను సేకరించాలి క్లీన్ ఇండియా ప్రోగ్రాం ప్రారంభంలో కలెక్టర్ డాక్టర్ గోపి ఖిలావరంగల్, అక్టోబర్ 1: జిల్లాను ప్లాస్టిక్ రహితం�
పీఎఫ్లేని అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ పథకాలు ఉచిత వైద్యంతోపాటు రూ. 2 లక్షల బీమా WWW.ESHRAM.GOV.IN నమోదుతో అవకాశం అవగాహన కల్పిస్తున్న అధికారులు అనేక రంగాలు, సంస్థల్లో పనిచేసే వారికి ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సౌ
అభివృద్ధికి ఆకర్షితులయ్యే గులాబీ దళంలోకి.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీపీ జక్క అశోక్ సహా 1000 మందికా పైగా టీఆర్ఎస్లో చేరిక నర్సం�
పరకాల (కమలాపూర్) : రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన ఒ
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం సారవంతమైన, నల్లరేగడి నేలలు అనుకూలం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 260 ఎకరాల్లో సాగు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు ఎగుమతి దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫుల్ గిరాకీ నర్స
వరంగల్, సెప్టెంబర్ 30 : గ్రేటర్ పరిధిలో ఆస్తి, నల్లా పన్నులు వంద శాతం వసూలు చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు. గురువారం కార్పొరేషన్లో పన్నుల విభాగం అధికారుల తో ఆస్తి పన్ను వసూళ్లు, అసెస్మెంట�
జిల్లాకు 3,37,334 బతుకమ్మ చీరెలు రేపటి నుంచే పంపిణీ ప్రారంభం నేడు గ్రామాలు, వార్డులు, డివిజన్లకు సరఫరా 289 రంగులతో 17 డిజైన్లు సర్కారు సారె అందుకునేందుకు మహిళల్లో ఉత్సాహం వరంగల్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బత
ప్రతిభకు పట్టం కట్టే విద్యాలయం ‘2022-23’లో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం చివరి తేదీ నవంబర్ 30, ఏప్రిల్ 30న పరీక్ష 75శాతం గ్రామీణ.. 25 శాతం ఓపెన్ కోటా ఉమ్మడి జిల్లాలో 15 బ్లాకులుగా విభజన ప్రతిభావంతులైన విద్యార్థులక�
చెన్నారావుపేట, సెప్టెంబర్ 30 : రైతుల శ్రేయస్సే ప్రధా న ఎజెండా అని, అందరి సహకారంతో సహకార సంఘా న్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి అన్నా రు. �
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 30 : జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. 641 మంది సిబ్బందితో 207 సబ్ సెంటర్లతో పాటు ఇంటింటిక�