నర్సంపేట, సెప్టెంబర్ 26 : మోదీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలని ఏఐకేఎస్ సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్ అన్నారు. ఆదివారం నర్సంపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
‘పల్లె ప్రగతి’తో సీజనల్ వ్యాధులు దూరం కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమానికే పెద్ద పీట రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెంకటేశ్వరపల్లిలో జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన రాయపర్తి, స�
ఆకట్టుకునేలా ఐలాండ్లు, కాటేజీలు, రెస్టారెంట్లు యునెస్కో గుర్తింపుతో ఆలయానికి పెరిగిన రద్దీ ఇక్కడి అందాలకు ఫిదా అవుతున్న విదేశీయులు శని, ఆదివారాల్లో ఎక్కడచూసినా సందడే స్వరాష్ట్రంలో వేగంగా అభివృద్ధి పన�
రూ.30 కోట్లతో అభివృద్ధి కాకతీయుల కట్టడాలకు ప్రతిరూపాలు తోరణాలు నేటి నుంచి బండ్పై సందర్శకులకు ప్రవేశం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్, సెప్టెంబర్ 26 : చారిత్రక �
నర్సంపేట రూరల్ : అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఇప్పల్తండా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇప్పల్తండాకు చెందిన దారావత్ రఘురామ్ కుమారుడు దారావత్ రాజ్కుమార్ (1
కాశీబుగ్గ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్థన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 3వ డివిజన్లోని వజ్ర గార్డెన్స్లో 3, 14వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం ని
ఖిలావరంగల్ : చారిత్రక కట్టడాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల నేపథ్యంలో రామప్ప, కోటగుళ్లు, పాండవుల గుట్ట సందర్శనకు పర్యాటక శాఖ ఏర్పాటు
జీపీ సిబ్బంది విధులపై శ్రద్ధ పెట్టాలి అందరూ సమన్వయంతో పని చేయాలి సర్పంచ్లు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి సమావేశంలో కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్, సెప్టెంబర్ 25: ప్రజల సహకారం తీసుకుని అధికారులు �
పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం స్నేహితుల మధ్య ఘర్షణ ఆపబోయిన సంజయ్ని తోసేసిన తోటి విద్యార్థులు కిటికీలోంచి కిందపడి మృత్యువాత లక్నేపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు నర్స�
ఖిలా వరంగల్లో ఏర్పాటుకు సర్కారు కసరత్తు ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక చొరవఇటీవలే సర్వే పూర్తి డీపీఆర్లు సిద్ధం చేసిన అధికారులు అందుబాటులోకి రానున్న బొటానికల్ గార్డెన్�
మండల స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు జిల్లా రైతులతో ఉద్యానశాఖ క్షేత్రస్థాయి ప్రదర్శనలు ఖమ్మంలోని ఆయిల్పామ్ రైతులతో సందేహాల నివృత్తి లోహితలోని నర్సరీకి సౌత్అమెరికా నుంచి విత్తనాలు వచ్చే జూన్లో స
యాసంగిలో వరికి బదులు లాభసాటి పంటలను సాగుచేయాలి జేడీఏ ఉషాదయాళ్ జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన సదస్సులు సంగెం, సెప్టెంబర్ 24 : వచ్చే యాసంగి సీజన్లో మెట్ట భూముల్లో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకో�
18 ఏళ్లు నిండిన వారు కేంద్రాలకు వెళ్లి కరోనా టీకా వేసుకోవాలి వ్యాక్సినేషన్పై సర్కారు దృష్టి ప్రజలు భయపడొద్దు డీఎంహెచ్వో వెంకటరమణ జిల్లాలో ముమ్మరంగా కార్యక్రమం గీసుగొండ, సెప్టెంబర్ 24: జిల్లావ్యాప్తంగ
రైతులకు నష్టం చేసే వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలి ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేశ్ 27న భారత్బంద్ను జయప్రదం చేయాలని పిలుపు నర్సంపేట, సెప్టెంబర్ 24: రైతులకు నష్టం కలిగించే చట్టాల�