తెలంగాణ ప్రభుత్వంలో కళాకారులకు సముచిత గౌరవం గొల్ల, కురుమల సంక్షేమానికి సర్కారు కృషి ఒగ్గుడోలు కళకు జాతీయ స్థాయిలో గుర్తింపునకు కృషి రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి రూ�
జేడీఏ ఉషాదయాళ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ క్లీన్ ఇండియా-గ్రీన్ ఇండియా ర్యాలీలు వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 12: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్లాస్టిక్�
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సద్దుల బతుకమ్మ, దసరా ఏర్పాట్ల పరిశీలన కాశీబుగ్గ, అక్టోబర్ 12: వరంగల్ 20వ డివిజన్లోని పద్మనగర్ పక్కన ఉన్న చిన్నవడ్డేపల్లి చెరువు కట్టను బండ్గా తీర్చిదిద్దుతానని వరంగ�
ఖిలావరంగల్, అక్టోబర్ 12: యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరు ణ్జోషి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస
పోచమ్మమైదాన్, అక్టోబర్ 12: నగర ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న వరంగల్ దేశాయిపేట రోడ్డులోని ప్రతాపరుద్ర ఫిల్టర్బెడ్ పచ్చని చెట్లు, మొక్కలతో కళకళలాడుతోంది. ఫిల్టర్బెడ్ ప్రారంభమైనప్పటి నుంచి �
కాశీబుగ్గ, అక్టోబర్ 11: గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్లో విలీన గ్రామాలైన ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట టీఆర్ఎస్ నూతన కమిటీలను సోమవారం రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ ఎల్లావుల లలితాయాదవ్, టీఆర్ఎస్ న
కరీమాబాద్, అక్టోబర్ 11: అందరి సహకారంతోనే ఉర్సు రంగలీలా మైదానంలో ఏటా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్బాబు అన్నారు. కరీమాబాద్లోని ఆదర్శ కల్యాణ మండ
పచ్చదనం పరుచుకున్న శాయంపేట ప్రభుత్వ దవాఖాన రోగులకు ఆహ్లాదం పంచుతున్న వందలాది చెట్లు శాయంపేట, అక్టోబర్ 11 : తెలంగాణ ప్రభుత్వం ఒక యజ్ఞంలా చేపట్టిన హరితహారం సత్ఫలితాలు ఇస్తున్నది. ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ క
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు సంబంధిత కాంట్
పోచమ్మమైదాన్, అక్టోబర్ 18: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ శంకరమఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహి�
సాగుకు అనుకూలంగా భూములు.. రైతుల ఆసక్తి 25 ఏళ్ల నుంచి ముప్పై ఏళ్లు పంట కాల పరిమితి మూడేళ్లు దాటితే ఎకరాకు 12 టన్నుల దిగుమతి మార్కెట్లో లీటర్ జ్యూస్కు రూ. 1500 అధిక పోషక విలువలతో డిమాండ్ జిల్లాలో సాగును విస్త�
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పట్టణంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం ప్రారంభం నర్సంపేట, అక్టోబర్ 10: జిల్లాలోని రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుద�