జాతీయస్థాయిలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశ�
విజయదశమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించారు. అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు. అలాగే, పోలీస్స్టేషన్లలో సిబ్బంది ఆయుధప
‘భారత్ రాష్ట్ర సమితి’ని ప్రకటించిన ఈ పండుగ రోజే దేశానికి నిజమైన దసరా అని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీపై గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా కార్యదర్శి పరికి మధూకర్ హర్షం వ్యక్తం చేశారు.
తీరొక్క పూలు తెచ్చి.. పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చి.. ఊరూవాడా ఊరేగింపై.. ఆలయాలు, చెరువు గట్ల వద్దకు కదిలి.. అందరొక్క చోట చేరి లయబద్ధంగా చేసిన బృందగానాలతో నింగీ.. నేల పులకించిపోయాయి.
చారిత్రక ఓరుగల్లు కొంగు బంగారం భద్రకాళీ అమ్మవారి దేవాలయ మాడ వీధులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సోమవారం ప్రభుత్వం ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ. 20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
ఈ నెల 31 వరకు జరుగనున్న క్లీన్ ఇండియా యువజనో త్సవాల్లో ప్రజలతో పాటు అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సమా వేశం నిర
రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సంస్కృతికి సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువువద్ద సోమవారం ఎమ్మెల్యే బతుకమ్మ �