జిల్లాలో పోడు భూములపై సర్వేకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సోమవారం నుంచి హ్యాబిటేషన్ల వారీగా సర్వే చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 30లోగా సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గుప్తనిధుల కోసం శనివారం అర్ధరాత్రి దుండగులు తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి, శివాలయం, హనుమాన్ విగ్రహం ప్రాంతంలో జేసీబీతో తవ్వకాలు చేపట్టారు.
ఏండ్ల తరబడి మొండి గోడలతో దర్శనమిచ్చిన కళాభవనం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముస్తాబవుతున్నది. ఓరుగల్లు కళలలకు పుట్టినిల్లు. కళామతల్లి ముద్దు బిడ్డలయిన కళాకారులకు ఇక్కడ కొదవలేదు.
ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నర్సంపేటలో ముస్లింల ర్యాలీని ఆదివారం ఆయన ప్రారంభించారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది.
భూపాలపల్లి ఏరియాలో దసరా పండుగను సింగరేణీయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద ఉన్న దుర్గామాత మండపాల్లో, జమ్మిచెట్టు వద్ద వేదపండితులు మంత్రోచ్ఛారణతో పూజలు చేశారు
దసరా ఉత్సవాలు బుధవారం ఊరూరా వైభవంగా జరిగాయి. ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులకు జమ్మిఆకు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంపై 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు ఆధ్వర్యంలో హనుమకొండ అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద స్వీట్లు పంపిణీ చేసుకొని సంబురాలు జరుపుకున్�
భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ పాలించే సత్తా కేవలం సీఎం కేసీఆర్కే ఉందంటూ జిల్లాలోని అన్ని మండలాలతో పాటు గ్రామాల్లో ప్రజలు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇకపై జాతీయ పార్టీగా ఆవితరించి బీఆర్ఎస్గా మార్పు �
దేశ రాజకీయాల్లో కేసీఆర్కు ప్రత్యేక స్థానం ఉంటుందని, దేశ సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బాల్దె విజయా సిద్ధ్దిలింగం అన్నారు.
కేసీఆర్ ప్రగతి భవన్లో బుధవారం బీ(టీ)ఆర్ఎస్ ప్రకటన చేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా సంబురాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు భారీ ఎత్తున పటాకులు కాల్చి, స్వీట�
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ప
వరంగల్ శ్రీనివాసకాలనీలోని శ్రీశృంగేరి శంకరమఠంలో శ్రీశారదామాత శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. మంగళవారం రాత్రి పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల ఆటపాటలు, కోలాటలు ప్రజలను ఎంతగానో ఆ�