గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్ మార్కెట్కు సుమారు 5వేల పత్తి బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.6380 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి రూ.8010 తో కొనుగోలు చేశారు
జిల్లాలో జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఇంటి నిర్మాణాలకు జీ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో 2022- 23 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మి కులు సమష్టిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుం చి సెప్టెంబర్ వరకు ఓసీపీలో వారు సాధించి న
పోడు సర్వేలో తలెత్తుతు న్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ సీఈ వో సాహితీమిశ్ర పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనలపై కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో సోమవారం ఆకస్మి�
కోల్కతా నగరంలో రామప్ప దేవాలయ నమూనాను అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆరిస్ట్ దీపక్ఘోష్. ఫైబర్, ైప్లె వుడ్, కర్ర, థర్మోకోల్ను ఉపయోగించి శిల్పాలు, కళా కృతులతో కాకతీయుల కట్టడాన్ని పోలినట్లుగా తయారుచేశాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 284 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
స్థానిక ఆధ్వర్యంలో మంగళవారం 3వ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఉట్నూరు ఐటీడీఏ, తదితర ప్రాంతాలకు చెందిన గిరిజన క్రీడాకారులు �
జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడులు కూడా పెరుగుతాయని అధికారులు భా విస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సమాయత్తమవుతున్నారు. గత ఏడాది వా నకాలం జిల్లాలో రైతులు 1,0
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఒకరితోపాటు మరో ఇద్దరు దారిదోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ �
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 121 సెంటర్లలో ఆదివారం పరీక్ష నిర్వహించారు. మొత్తం 42,519 మంది అభ్యర్థులకు 33,557 మంది హాజరయ్యారు. 8952 మంది గైర్హాజరయ్యారు.