గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె గ్రేటర్లోని 30, 51వ డివిజన్లలో పురోగతిలో ఉన్న పల�
పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండాపూర్, లైన్తండాలో జరుగుతున్న ఆర్వోఎఫ్ఆర్ సర్వే పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.
నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని మండల నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య సూచించారు. పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన తొలిమెట
ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో జిల్లాలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. 1,93,769 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ సర్కారును ఇబ్బందులు పెట్టే కుట్రలకు తెరలేపిన బీజేపీపై గులాబీ శ్రేణులు కన్నెర్రజేశాయి. కమలం పార్టీ విష పన్నాగాన్ని ఎండగడుతూ జిల్లా అంతటా గురువారం ఆందోళనల�
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. గెలుపే లక్ష్యంగా కోర్టులోకి దిగిన క్రీడాకారులు చివరి వరకు పోటీ పడ్డారు. పాయింట్స్ సాధించేందుకు నువ్వా-నేనా.. అన్నట్లుగా బ్యాట్లకు పనిచెప్పారు.
అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన పోడు రైతులందరికీ హక్కు పత్రాలు అందేలా పారదర్శకంగా భూ సర్వేచేపట్టాలని కలెక్టర్ శశాంక ఎఫ్ఆర్సీలు, సర్వే బృందాలకు సూచించారు. గురువారం ఆయన గంగారం మండల కేంద్రంలోని ప్రా�
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. చివరి ఆయకట్టుకూ నీరందేలా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప�
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని కొమురంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు గిరిజన క్రీడోత్సవాలు గురువారం కనులపండువలా ముగిశాయి. అండర్-14, 17 విభాగాల్లో అధికారులు పోటీలు నిర్వహించగా ఫైనల్స్లో ఏటూరునాగారం, భద్రాచ�
సామాజిక చైతన్యం కోసం కళాకారులు తమ సేవలను అందిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో వల్
సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతున్న వరంగల్కు మరింత గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య రంగాలకు నిలయంగా మార్చే లక్ష్యంతో కళా క్షేత్రాన్ని నిర్మిస్తున�