పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. విద్యుత్ వినియోగం, నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో శక్తి సామర్థ్యం వీధి దీపాల(ఈఈఎస్ఎల్)ను ఏర్పాటు చేస్తోంది.
హరితహారంలో కరెంటు వైర్ల కింద మొక్కలు నాటొద్దని ఎంపీపీ కందకట్ల కళావతి సూచించారు. చెట్లుగా మారిన తర్వాత విద్యుత్ తీగలకు తాకుతుండడంతో సిబ్బంది వాటిని నరికివేస్తున్నారని తెలిపారు.
అర్హులైన గిరిజన, గిరిజనేత ర పోడు రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభు త్వం చేపట్టిన భూముల సర్వేను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఆసరాగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్ మార్కెట్కు సుమారు 5వేల పత్తి బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.6380 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి రూ.8010 తో కొనుగోలు చేశారు
జిల్లాలో జీ ప్లస్ త్రీ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఇంటి నిర్మాణాలకు జీ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో 2022- 23 వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మి కులు సమష్టిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుం చి సెప్టెంబర్ వరకు ఓసీపీలో వారు సాధించి న
పోడు సర్వేలో తలెత్తుతు న్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ సీఈ వో సాహితీమిశ్ర పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనలపై కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో సోమవారం ఆకస్మి�
కోల్కతా నగరంలో రామప్ప దేవాలయ నమూనాను అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆరిస్ట్ దీపక్ఘోష్. ఫైబర్, ైప్లె వుడ్, కర్ర, థర్మోకోల్ను ఉపయోగించి శిల్పాలు, కళా కృతులతో కాకతీయుల కట్టడాన్ని పోలినట్లుగా తయారుచేశాడు.