సామాజిక చైతన్యం కోసం కళాకారులు తమ సేవలను అందిస్తున్నారని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో వల్
సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లుతున్న వరంగల్కు మరింత గుర్తింపు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య రంగాలకు నిలయంగా మార్చే లక్ష్యంతో కళా క్షేత్రాన్ని నిర్మిస్తున�
పైలేరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గవిచర్ల మో
జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుల శబ్దాలకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈదురుగాలులతో వర్షం రావడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం
ఆస్తికోసం తోడబుట్టిన తమ్ముడినే హత్య చేసి ప్రమాదశాత్తు మృతిచెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసిన అన్నను, ఆయనకు సహకరించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. డివిజన్లలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.
పల్లెల్లో ఎల్ఈడీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. విద్యుత్ వినియోగం, నిర్వహణ భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో శక్తి సామర్థ్యం వీధి దీపాల(ఈఈఎస్ఎల్)ను ఏర్పాటు చేస్తోంది.
హరితహారంలో కరెంటు వైర్ల కింద మొక్కలు నాటొద్దని ఎంపీపీ కందకట్ల కళావతి సూచించారు. చెట్లుగా మారిన తర్వాత విద్యుత్ తీగలకు తాకుతుండడంతో సిబ్బంది వాటిని నరికివేస్తున్నారని తెలిపారు.
అర్హులైన గిరిజన, గిరిజనేత ర పోడు రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు ప్రభు త్వం చేపట్టిన భూముల సర్వేను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు.