ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై బల్దియా గ్రీవెన్స్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి గ్రీవెన్స్ మారిదిగానే ఈ సారి సైతం టౌన్ ప్లానింగ్ విభాగంపై సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కాలనీల్లో కనీస వ
రైతులు వ్యవసా య ఉత్పత్తులు తీసుకువచ్చే ప్రతి గన్నీ బ్యాగుకు సంబంధిత కరీదు వ్యాపారి రూ.30 చెల్లించేందు కు వ్యాపారులు అంగీకరించారని రాష్ట్ర పంచాయ తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
పోలీస్ కొలువు సాధించాలనే పట్టుదలతో యువతీయువకులు మైదానాల్లో కఠోర సాధన చేస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులై త్వరలో నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్లో నెగ్గేందుకు తీవ్రంగా శ్ర
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు.
సహకారం రంగంలో సేవలతోనే గౌరవం పెరుగుతుందని.. రైతులు, ప్రజల కోసం కో ఆపరేటివ్ బ్యాంకులు అందిస్తున్న సేవ గొప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నా రు.