గత ఏడాది తీవ్ర నష్టాల నేపథ్యంలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలోని 13 మండలాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు కాగా,
రైతులు మెళకువలు పాటిస్తూ వరి, పత్తి పంటల్లో ఆశిస్తున్న తెగుళ్ల నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధిస్తారని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. మండలంలోని శనిగరం, రుద్రగూడెంలో మంగళవారం ఆమె పత్తి, వరి పంటలను క్షేత�
వరి పంటలో పొడతెగులు కనిపిస్తున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. కట్య్రాలలో మంగళవారం ఆయన వరి పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.
వరంగల్ చౌరస్తా, నవంబర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా వైద్యసేవలు అందించడంతోపాటు పర్యవేక్షణ చర్యలను పటిష్టం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సీకేఎం వైద్యాధి
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో కమిషనరేట్ ఈస్ట్ జోన్, వెస్ట్జోన్ ప�
కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో వచ్చే నెల ఒకటి నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్, ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ
శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా సహా కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్�
మంత్రి ఎర్రబెల్లి దయకార్రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయం గమనించి తన కాన్వాయిలో తక్షణ వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. వివరాలిలా ఉన్నాయ
టర్ వరంగల్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో ఆదివారం టీయూడబ్ల్యూజే హెచ్-143 ఉమ్మడి వరంగల్ కన్వీనర్ అధ్యక�