దాతల సహకారం ఓ బాధితుడి జీవితాన్ని నిలబెట్టింది. ఇంటి యజమాని ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గాయాలపాలై నిస్సహాయస్థితిలో ఉండగా, ఆ కుటుంబానికి మేమున్నామంటూ స్వచ్ఛంద ప్రతినిధులు ఆర్థిక సాయం అందించి అ
మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం ని�
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వరంగల్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సమీప ప్రాంతాల్లోనూ ఇప్పుడు రవాణా, తాగునీరు,
మానుకోట అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తక్షణమే స్పందిస్తున్న అధికారులు.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 100మందికి లబ్ధిఅనారోగ్యంతో బాధపడుతున్నా, అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారా
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని నర్సంపేట ఏసీపీ సంపత్రావు అన్నారు. మండలంలోని చలపర్తి గ్రామంలో ఎస్సై వంగల నవీన్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
తెలుగు సాహితీ ప్రపంచంలో రామలక్ష్మణుల లాంటి కాళోజీ సోదరులు జీవించినంత కాలం రాజ్యం నిరంకుశ పోకడలను నిరసించి, ప్రజల పక్షం వహించి సమాజ శ్రేయస్సు కోరారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కే రామచంద్రమూర్తి అన్నా
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్రెడ్డి విజయం సాధించడంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బ్యా�
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు సద్దిమూట కట్టి, భారతీయ జనతా పార్టీకి గోరి కట్టారని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురం అంబరాన్నంటింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం నయాజోష్ నింపింది.