శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా సహా కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్�
మంత్రి ఎర్రబెల్లి దయకార్రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న విషయం గమనించి తన కాన్వాయిలో తక్షణ వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. వివరాలిలా ఉన్నాయ
టర్ వరంగల్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో ఆదివారం టీయూడబ్ల్యూజే హెచ్-143 ఉమ్మడి వరంగల్ కన్వీనర్ అధ్యక�
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘యునెక్స్ సన్రైజ్ 8వ రాష్ట్రస్థాయి అండర్-15 బాలబాలికలు, వెటరన్
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో దీపావళి పండుగను పురస్కరించుకొని నేతకాని కులస్తులు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక బతుకమ్మ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి.
కేసుల విచారణలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని డీజీపీ మహేందర్రెడ్డి వరంగల్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, పోలీసు అ�
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ సేల్స్ డిపో ల్లో ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేసే లా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె గ్రేటర్లోని 30, 51వ డివిజన్లలో పురోగతిలో ఉన్న పల�
పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండాపూర్, లైన్తండాలో జరుగుతున్న ఆర్వోఎఫ్ఆర్ సర్వే పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.
నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని మండల నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య సూచించారు. పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన తొలిమెట
ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో జిల్లాలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. 1,93,769 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ సర్కారును ఇబ్బందులు పెట్టే కుట్రలకు తెరలేపిన బీజేపీపై గులాబీ శ్రేణులు కన్నెర్రజేశాయి. కమలం పార్టీ విష పన్నాగాన్ని ఎండగడుతూ జిల్లా అంతటా గురువారం ఆందోళనల�