రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘యునెక్స్ సన్రైజ్ 8వ రాష్ట్రస్థాయి అండర్-15 బాలబాలికలు, వెటరన్
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో దీపావళి పండుగను పురస్కరించుకొని నేతకాని కులస్తులు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక బతుకమ్మ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి.
కేసుల విచారణలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని డీజీపీ మహేందర్రెడ్డి వరంగల్ పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, పోలీసు అ�
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ సేల్స్ డిపో ల్లో ఇక నుంచి మొబైల్ యాప్ ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేసే లా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె గ్రేటర్లోని 30, 51వ డివిజన్లలో పురోగతిలో ఉన్న పల�
పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండాపూర్, లైన్తండాలో జరుగుతున్న ఆర్వోఎఫ్ఆర్ సర్వే పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.
నర్సంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని మండల నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య సూచించారు. పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన తొలిమెట
ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో జిల్లాలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. 1,93,769 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీఆర్ఎస్ సర్కారును ఇబ్బందులు పెట్టే కుట్రలకు తెరలేపిన బీజేపీపై గులాబీ శ్రేణులు కన్నెర్రజేశాయి. కమలం పార్టీ విష పన్నాగాన్ని ఎండగడుతూ జిల్లా అంతటా గురువారం ఆందోళనల�
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. గెలుపే లక్ష్యంగా కోర్టులోకి దిగిన క్రీడాకారులు చివరి వరకు పోటీ పడ్డారు. పాయింట్స్ సాధించేందుకు నువ్వా-నేనా.. అన్నట్లుగా బ్యాట్లకు పనిచెప్పారు.
అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన పోడు రైతులందరికీ హక్కు పత్రాలు అందేలా పారదర్శకంగా భూ సర్వేచేపట్టాలని కలెక్టర్ శశాంక ఎఫ్ఆర్సీలు, సర్వే బృందాలకు సూచించారు. గురువారం ఆయన గంగారం మండల కేంద్రంలోని ప్రా�
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. చివరి ఆయకట్టుకూ నీరందేలా వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప�
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని కొమురంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు గిరిజన క్రీడోత్సవాలు గురువారం కనులపండువలా ముగిశాయి. అండర్-14, 17 విభాగాల్లో అధికారులు పోటీలు నిర్వహించగా ఫైనల్స్లో ఏటూరునాగారం, భద్రాచ�