దేశంలో రోజురోజుకు బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని, మతోన్మాద హిందూ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష కమ్యూనిస్టు బహుజన శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంసీపీఐ(యూ) నర్సం�
కురవి ఏకలవ్య పాఠశాల వేదికగా మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పండుగ ఉత్సాహంగా ఆరంభమైంది. ఈఎంఆర్ఎస్(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న గేమ్స్-స్పోర్ట్స్ మీట�
గత ఏడాది తీవ్ర నష్టాల నేపథ్యంలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలోని 13 మండలాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు కాగా,
రైతులు మెళకువలు పాటిస్తూ వరి, పత్తి పంటల్లో ఆశిస్తున్న తెగుళ్ల నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధిస్తారని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. మండలంలోని శనిగరం, రుద్రగూడెంలో మంగళవారం ఆమె పత్తి, వరి పంటలను క్షేత�
వరి పంటలో పొడతెగులు కనిపిస్తున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. కట్య్రాలలో మంగళవారం ఆయన వరి పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.
వరంగల్ చౌరస్తా, నవంబర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా వైద్యసేవలు అందించడంతోపాటు పర్యవేక్షణ చర్యలను పటిష్టం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సీకేఎం వైద్యాధి
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో కమిషనరేట్ ఈస్ట్ జోన్, వెస్ట్జోన్ ప�
కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో వచ్చే నెల ఒకటి నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్, ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ