ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని నర్సంపేట ఏసీపీ సంపత్రావు అన్నారు. మండలంలోని చలపర్తి గ్రామంలో ఎస్సై వంగల నవీన్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
తెలుగు సాహితీ ప్రపంచంలో రామలక్ష్మణుల లాంటి కాళోజీ సోదరులు జీవించినంత కాలం రాజ్యం నిరంకుశ పోకడలను నిరసించి, ప్రజల పక్షం వహించి సమాజ శ్రేయస్సు కోరారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కే రామచంద్రమూర్తి అన్నా
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్రెడ్డి విజయం సాధించడంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బ్యా�
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు సద్దిమూట కట్టి, భారతీయ జనతా పార్టీకి గోరి కట్టారని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురం అంబరాన్నంటింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం నయాజోష్ నింపింది.
తెలంగాణలో రైతుల నీటి కష్టాలు, ఇబ్బందులను గ్రహించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారని, కాళేశ్వరమే లేకుంటే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేటోళ్లమని రాష్ట్ర పంచాయతీ ర�
మార్కెట్లో పంట ఉత్పత్తులకు మద్దతుకు మించి ధరలు పలుకుతున్నాయి. రైతులు పత్తి, మక్కజొన్న, పల్లికాయ దిగుబడులను ఎప్పటికప్పుడు వ్యవసాయ మార్కెట్కు తరలిస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 90 మంది లబ్ధిదారులకు అందజ�
దేశంలో రోజురోజుకు బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని, మతోన్మాద హిందూ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష కమ్యూనిస్టు బహుజన శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంసీపీఐ(యూ) నర్సం�
కురవి ఏకలవ్య పాఠశాల వేదికగా మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పండుగ ఉత్సాహంగా ఆరంభమైంది. ఈఎంఆర్ఎస్(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న గేమ్స్-స్పోర్ట్స్ మీట�