జన్మనిచ్చిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్మల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు చైర్మన్, మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఆయన సతీమణి నిర్మలాదేవి అన్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపు పొందిన ఏకైక సంఘం టీజీవోస్ అని, ఆనాడు యుద్ధానికి సిద్ధమై టీజీవోస్ సంఘాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు.
వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈబస్ విధానం ద్వారా మొదటి సారిగా 60 ఏండ్ల వృద్ధుడికి లంగ్ క్యాన్సర్ను స్పాట్లోనే నిర్ధారించి ఉచితంగా చికిత్స చేసినట్లు డాక్టర్ ఎర్రబెల్లి హర్షిణి త�
అధైర్య పడొద్దు.. అర్హులైన ప్రతి పోడు రైతుకూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని ఈర్యతండా, గోవిందాపూర్ గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్విం ద్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి నేతలు, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు.
దాతల సహకారం ఓ బాధితుడి జీవితాన్ని నిలబెట్టింది. ఇంటి యజమాని ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గాయాలపాలై నిస్సహాయస్థితిలో ఉండగా, ఆ కుటుంబానికి మేమున్నామంటూ స్వచ్ఛంద ప్రతినిధులు ఆర్థిక సాయం అందించి అ
మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం ని�
రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వరంగల్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సమీప ప్రాంతాల్లోనూ ఇప్పుడు రవాణా, తాగునీరు,