రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు.
సహకారం రంగంలో సేవలతోనే గౌరవం పెరుగుతుందని.. రైతులు, ప్రజల కోసం కో ఆపరేటివ్ బ్యాంకులు అందిస్తున్న సేవ గొప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నా రు.
సహకార సంఘాలతో ప్రణాళికా ప్రకారం ఆర్థికాభివృద్ధి సాధ్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కల్పలత సూపర్ బజార్ ఆవరణలో ఆదివారం ముగిసిన 69వ జాతీయ సహకార వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్ల�
పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, రామప్ప ఆలయం టూరిస్టులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
జన్మనిచ్చిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్మల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు చైర్మన్, మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఆయన సతీమణి నిర్మలాదేవి అన్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపు పొందిన ఏకైక సంఘం టీజీవోస్ అని, ఆనాడు యుద్ధానికి సిద్ధమై టీజీవోస్ సంఘాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు.